అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత విద్యలో బదిలీలు మరియు అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ గా నామకరణ చేసే విషయంలో జరుగుతున్నా జ్యాప్యంకు నిరసనగా ప్రతి కళాశాలలో శాస్విత ప్రాతిపదికలో పనిచేస్తున్న అధ్యాపకులు, రాష్ట్ర నాయకత్వం (జి‌సి‌టి‌ఏ మరియు జి‌సి‌జి‌టి‌ఏ) పిలుపు మేరకు నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ నెల 18న విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవంతం కావాలని కోరారు. ఈ‌ కార్యక్రమలో కాకినాడ జి‌సి‌టి‌ఏ సెక్రెటరీ డా.ప్రయాగ మూర్తి ప్రగడ అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర రావు , శ్రీ కె.సురేష్ పాల్గొన్నారు. అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి.ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కొంత కాలంగా ఉన్నత విద్యలో బదిలీలు మరియు అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ గా నామకరణ చేసే విషయంలో జరుగుతున్నా జ్యాప్యంకు నిరసనగా ప్రతి కళాశాలలో శాస్విత ప్రాతిపదికలో పనిచేస్తున్న అధ్యాపకులు, రాష్ట్ర నాయకత్వం ( జి‌సి‌టి‌ఏ మరియు జి‌సి‌జి‌టి‌ఏ ) పిలుపు మేరకు నల్ల బ్యాడ్జిలతో నినాదాలు చేశారు. ఈ‌ కార్యక్రమలో కాకినాడ జి‌సి‌టి‌ఏ సెక్రెటరీ డా. ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు వేంకటేశ్వరరావు, కె. సురేష్ పాల్గొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..