Month: July 2025

బహిరంగసభ ను జయప్రదంచేయండి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం లో గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో జూలై 4వ తేదీన విజయవాడ…

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి

గూడూరు, మన న్యూస్ :- గ్రామంలో ఏమైనా అభివ్రుద్ది జరిగిందంటే..చంద్రబాబు హయాంలో జరిగిన అభివ్రుద్ది తప్ప మరే ప్రభుత్వం చేయలేదని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.చిల్లకూరు మండలంలోని బల్లవోలు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.…

టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం – ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు,మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామం నందు ప్రారంభించిన…. శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ – గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన…

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

గూడూరు, మన న్యూస్ :- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో.. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య, గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జులై…

ప్రభుత్వం రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి నష్టపరిహారం చెల్లించాలి జైన్ మామిడి గుజ్జు కర్మాగారం వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి డిమాండ్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతుల కన్నీళ్లు పెడుతుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కష్టాలు పెడుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి…

వైసిపి అధినేతను కలిసిన కిషోర్ రెడ్డి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గంగాధర నెల్లూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

బాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు వైసిపి ఇంచార్జ్…

సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు చేపట్టండి..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:-కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం ఎంపీడీవో ఏ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పర్వత గుర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పర్వత రాజబాబు…

అధిక బరువులు, పట్టించుకోని నాధులు, నిత్యం ప్రమాదాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ : అనుమతికి మించిన బరువులు, వాటిని లాగలాక ఒరిగిపోతున్న టిప్పర్ లారీలు, రోడ్డుపై ఎవరున్నా నాకేంటి అంటూ నడుపుతున్న వాహన డైవర్లు, బలవుతున్న మనుషులు, జంతువులు నిత్య పోరాటాలు ప్రజా సంఘాలు, ఎన్నో ఫిర్యాదులు…

నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…