Month: May 2025

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ రూపు రేఖలు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:- నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి – మా నాన్న ఉన్నత స్థితికి విఆర్ హైస్కూల్లో చదువుకోవడమే పునాది- ప్రతి తరగతి గదిలో డిజిటల్…

కార్యకర్తలే పార్టీకి బలం, భవిష్యత్తు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 29:- కోవూరు నుంచి 100 కార్లు, 30 బస్సుల్లో మహానాడుకు పయనం- బుచ్చిరెడ్డిపాలెంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ – గొప్ప నాయకులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కోవూరు…

హైకోర్టు ఉత్తర్వులు అయితే.. గుట్టు చప్పుడు వ్యవహారాలు ఎందుకు….?

శంఖవరం మన న్యూస్ (అపురూప్): అంగన్వాడీ కార్యకర్త ఎం. పద్మ ను అక్రమంగా తొలగించారంటూ న్యాయం కోసం చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం…

మహానాడుకు బద్వేల్ 35 వార్డు నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన ప్రజలు.

బద్వేల్: మన న్యూస్: మే 29: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆరు అంశాలను అభివృద్ధికి మార్గదర్శకాలుగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలందరూ సభలో…

ఆత్మీయ పౌర సన్మానము

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల అభివృద్ధి అనే ఆభరణంలో మరో ఆణిముత్యం సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) సాధనకు భగీరథ ప్రయత్నం చేసి సింగరాయకొండ మండలమునకు కోర్టును అందించి,సింగరాయకొండ మండల ప్రజల కోరక మేరకు ఆత్మీయ పౌరసన్మానాన్ని అందుకోవడానికి…

దళితుల యువకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు…

కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం …… కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

న్యూస్ ,నెల్లూరు :మైనింగ్ కేసులో అక్రమంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేయడాని నెల్లూరు జిల్లా పార్టీ కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి .కూటమి ప్రభుత్వాన్ని ఎవరన్నా…

వై సి పి నాయకులు యస్థాని మేనమామ ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించిన…..పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు వై సి పి నాయకులు యస్థాని మేనమామ ఇస్మాయిల్ ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఇస్మాయిల్ కుటుంబ సభ్యులతో…

నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి…

ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుదేశం పార్టీకి పండగ రోజు…. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

మన న్యూస్, కడప /కావలి :ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగుజాతికి పండగ రోజు అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి…