కార్యకర్తలే పార్టీకి బలం, భవిష్యత్తు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 29:- కోవూరు నుంచి 100 కార్లు, 30 బస్సుల్లో మహానాడుకు పయనం- బుచ్చిరెడ్డిపాలెంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ – గొప్ప నాయకులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కోవూరు నియోజకవర్గం పసుపుమయమైంది. మహానాడుకు బయలుదేరుతున్న నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. బుచ్చిరెడ్డిపాలెంలో మహానాడుకు బయలుదేరుతున్న బస్సులను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……… తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, భవిష్యత్తు అని అన్నారు. కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు , లోకేష్ తో కలిసి పనిచేయడం అదృష్టన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ నారా లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మహానాడుకు గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో కార్యకర్తల హాజరయ్యారని, అనేక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , లోకేష్ కార్యకర్తలకు దిసానిర్దేశం చేశారన్నారు. నేడు భారీ బహిరంగ సభ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కడప మహానాడుకు తరలివస్తున్నారన్నారు. 100 కార్లు 30 బస్సుల్లో మహానాడుకు వస్తున్నారన్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మహానాడుకు చేరుకోవాలని, కార్యక్రమం అనంతరం తిరిగి జాగ్రత్తగా వారి వారి స్వస్థలాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి