

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు వై సి పి నాయకులు యస్థాని మేనమామ ఇస్మాయిల్ ఇటీవల పరమపదించడంతో వారి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఇస్మాయిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అధైర్య పడవద్దని.. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ..తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు.
