Month: May 2025

నో స్కీమ్స్, ఓన్లీ స్కామ్స్……. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 3:– నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………అరాచకం పరాకాష్టకు చేరింది, నో స్కీమ్స్ ఓన్లీ…

కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి.. కలం తో యుద్ధం చేసే కాలం రావాలి.. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల

ఎస్ఆర్ పురం,మన న్యూస్.. కత్తులతో యుద్ధం చేసే కాలం పోవాలి కలంతో యుద్ధం చేసే కాలం రావాలి అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరుమల అన్నారు శనివారం ఎస్ఆర్ పురం మండలం లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ…

కేసును ఛాలెంజ్ గా తీసుకొని స్వల్ప వ్యవధిలో పాపని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులుతమ పాపను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ, బాలిరెడ్డి నగర్ కు చెందిన ఫిర్యాది చిలకూరి హరికృష్ణ s/o రమణయ్య, 29 Yrs, కులం: యానది యొక్క కుమార్తె ఐశ్వర్య , 3 సం,లు సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు తేదీ:01.05.2025 న ఇచ్చిన…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు.మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను మహమ్మద్​నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎవరైనా అక్రమ…

నరేంద్ర మోడీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదించిన అనంతపురం జిల్లా నాయకులు, కుటుంబ సభ్యులు

అహ్మదాబాద్, మన న్యూస్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు…

భుసార పరీక్షలు ప్రతి రైతు చేయించుకోవాలి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి వి సుధాకర్,జిల్లా వనరుల కేంద్రం -ఒంగోలు వ్యవసాయ అధికారిణి వెంకట…

డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి-నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 3:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11మందికి మంజూరైన షూమారు రూ.12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన…

నెల్లూరు జిల్లా ,కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారములు

మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం…

ఈనెల 7వ తేదీన అనుగొండలో మెగా వైద్య శిబిరం.కరపత్రాలు ఆవిష్కరించిన లయన్స్ బృందం

మన న్యూస్, నారాయణ పేట:– మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఈనెల 7వ తేదీన లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ శశికాంత్, లక్ష్మణ్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా అనకొండ…