Month: May 2025

చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన…

మంత్రాల చెరువు సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్పేట్. మన న్యూస్ :- మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువును ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు చుట్టూ రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. ఫెన్సింగ్ ధ్వంసమై ఉండటం, వీధిదీపాలు పనిచేయకపోవడం,…

నూతన ఆలయ నిర్మాణ పోస్టర్ ఆవిష్కరించినఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్ బి నగర్. మన న్యూస్ :- జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ లో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ బంగారు పోచమ్మ తల్లుల దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాల్గవ తేదీన దేవాలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా నూతన…

విజయ భేరిని మ్రోగించిన లింగంపల్లి నారాయణ పాఠశాల

శేరిలింగంపల్లి మే 03 మన న్యూస్ :- శేరిలింగంపల్లి నారాయణ పాఠశాల విద్యార్ధులు అసాధారణమైన విజయాలను సాధించారు. మా విద్యార్థిని అక్షయ రాష్ట్ర స్థాయిలో 4 వ ర్యాంక్ ను సాధించింది. అంతేకాక, 114 విద్యార్థులు 550 కి పైగా మార్కులను…

బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం పై అవగాహన…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని,విద్య, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి 12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ…

ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం…

ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ పుష్పగుచ్చం ఇచ్చి చైర్మన్ కు…

కిషోరీ వికాసం ద్వారానే కౌమార బాలికల సాధికారత.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ముందడుగు వేయాలని టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం…

బ్రహ్మంగారి మఠం ఆరాధన ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు—ఆర్డీవో— చంద్రమోహన్

కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: మన న్యూస్: మే 03: బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి, A. చంద్రమోహన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీ…

వర్హాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి.

ఏఈఓ ఓబయ్య కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 02: గోపవరం మండలం రాచేయపేట గ్రామ పంచాయతీ నందు వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య శుక్రవారం పర్యటించారు, అయితే అదృష్ట్యావశత్తు ఈ అకాల వర్హం వల్ల ఎక్కడ రైతులు నష్టపోలేదు,…