Month: April 2025

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!

Mana News :-తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు బయలుదేరిన కారులో ఉన్న ఏడుగురు భక్తులు, ఓవర్‌టేక్ ప్రయత్నంలో కారు అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కంటైనర్ కిందకి దూసుకుపోయింది.…

నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 28: బద్వేల్ 132 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా సోమవారం సాయంకాలం 3.00 ల నుండి 06.30 గo. ల వరకు బద్వేలు,గోపవరం, అట్లూరు మరియు B. మట్టం మండలాలలో…

టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 27: వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేయడంలో మందలపు మోహన్ రావు కీలక పాత్ర వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే…

ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):చదువులమ్మ చెట్టు నీడలో చెట్టాపట్టాలేసుకుని కలసితిరిగిన ఆ స్నేహితులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. స్నేహితులంతా ఒకటై స్నేహబంధాన్ని మరింతగా బలపర్చుకొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో పదోవ తరగతి…

భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలుల నేపథ్యంలో అనేక చోట్ల చెట్లు నెలకొరిగాయి.గద్వాల పట్టణం న్యూస్ హోసింగ్ బోర్డు కాలనీలో వేప చెట్టు,20 వ వార్డు లో భారీ వృక్షం, విశ్వవేశ్వరయ్య పాఠశాల ఆవరణలో 40 యేండ్ల వృక్షం నెలకొరోగగా,…

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన మేస్త్రి ఆంజనేయులు (34) దాదన్ పల్లి…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా అమావాస్య వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మహాన్యాస…

బ‌లిజ‌లు అన్ని రంగాల్లో రాణించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃబ‌లిజ ఉద్యోగులు, మేధావుల వందో ఆత్మీయ క‌ల‌యిక‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఆదివారం ఉద‌యం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోట‌ల్ లో స‌భాధ్య‌క్షులు ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆత్మీయ క‌ల‌యిలో వివిధ శాఖ‌ల్లో పని చేసే ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. బ‌లిజ…

న‌క్ష‌తో భూత‌గాదాల‌కు చెక్ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃన‌క్ష ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుప‌తిలో డ్రోన్ స‌ర్వే ను ఆదివారం ఉద‌యం వినాయ‌కసాగ‌ర్ లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ స‌ర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివ‌రించారు. డిజిట‌ల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మానిట‌రింగ్ ప్రొగ్రాం…

ఉగ్రదాడిపై “మానవత” ఆగ్రహం

పర్యాటకుల మృతికి ఘన నివాళి మతోన్మాద పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు మనన్యూస్,తిరుపతి:కాశ్మీర్ లోని పహల్గాంలో మతోన్మాద పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసి కాల్చి చంపిన పాక్ ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదని తిరుపతి మానవత శాఖ…