Month: April 2025

డెల్టా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత భారీ వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ప్రముఖ డాక్టర్ పోకల రవి డెల్టా హస్పిటల్ అదినేత ఆధ్వర్యం లో 45 డివిజన్,జేమ్స్ గార్డెన్, నెల్లూరు సిటీ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరం లో డాక్టర్ పోకల రవి ,డాక్టర్ పి సునీల్ ,డాక్టర్ కె…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే 10 వ తరగతిలో 590 మార్కులు సాధించిన విద్యార్థికి సన్మానం

మనన్యూస్,కోవూరు:10 తరగతిలో 590 మార్కులు సాధించిన ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన మీనం తులసీరాం అనే విద్యార్థిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా తులసీరాంను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని ఎమ్మెల్యే…

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి చేపల మాలతో అరుదైన సన్మానం

మనన్యూస్,కోవూరు:మత్స్యకారులసేవలో” కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి ఆదివారం విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి స్థానిక గంగపుత్రులు చేపల మాల వేసి అభిమానం చాటుకున్నారు.

సోమిశెట్టి మధుసూదన్‌ కుటుంబానికి తోడుగా ఉంటాం

మనన్యూస్,కావలి:రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఉగ్రవాదంపై చర్యలకు కేంద్రం సిద్ధం అవుతోంది.ఎంపీ వేమిరెడ్డిఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి…

మత్స్యకారుల తరుపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:ఆర్ధిక పరిస్థితి అనుకూలించక పోయినా గంగపుత్రులకు యిచ్చిన మాట తప్ప లేదు.మత్స్యకారుల ఖాతాలలో 20 వేల రూపాయలు వేట విరామ భృతి జమ చేశారు.అభివృద్ధిని విస్మరించకుండా సంక్షేమ పధకాలు కొనసాగించడం చంద్రబాబుకే సాధ్యం.మత్స్యకారసేవలో కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.నాటి…

వైభవంగా శ్రీ వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు

మనన్యూస్,కాకినాడ జిల్లా:గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.శ్రీ వేగులమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు.సోదరులు.. అమావాస్య, ఆదివారం కలసి రావడం.. అమ్మవారికి రజత కవచ అలంకరణ చేసి. ప్రత్యేక పూజలు చేశారు.. మహిళలు పెద్ద ఎత్తున…

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ, ప్రకాష్

మనన్యూస్,తిరుపతి:సిమ్స్ ఉద్యోగుల సంఘం, సిమ్స్ అలీడ్ హెల్త్ పూర్వపు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తుమ్మలగుంట న్యూ స్లిమ్ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో విన్నర్స్ గా ఎన్ఎస్ఆర్ మురళీకృష్ణ, ప్రకాష్ నిలిచారు. హోరాహోరీగా జరిగిన…

వాహనాల తనిఖీ చేసిన పోలీసులు—సీఐ నాగభూషణ్—ఎస్సై శ్రీకాంత్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 27: బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది తోటి నెల్లూరు జిల్లా బోర్డర్ పి పి కుంటలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వాహనాలను మరియు వ్యక్తుల…

మానవపాడు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఒక్కరికి గాయాలూ

మనన్యూస్,జోగులాంబ గద్వాల:మానవపాడు 44వ. జాతీయ రహదారిపై శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 నిమిషాల సమయంలో జరిగింది పూర్తి సమాచారం:- నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ మండలం మైలారం తండాకు చెందిన కృష్ణ 28 సం ఏపీ కర్నూలు పట్టణంలోని…

మర్డర్ కేసు లో వీడిన మిస్టరీ, నలుగురు నిందితులు అరెస్ట్

అక్రమ సంబంధమే హత్యకి కారణమని తేల్చిన పోలీసులు. మనన్యూస్,జోగులాంబ గద్వాల:19-04-2025 మధ్యాహ్నం గట్టు మండలం బసాపురం శివారులో ఇంకుడు గుంతల కొరకు పనులు చేసే దగ్గర మట్టి కుప్ప నుండి దుర్వాసన వచ్చి పరిశీలించగా గుర్తు తెలియని శవం అనుమానస్పద స్థితిలో…