Month: April 2025

ఆర్టీసీ బస్టాండ్ లో అగ్ని ప్రమాదాలపై అవగాహన—అగ్నిమాపక ఆఫీసర్ చంద్రుడు.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15:అగ్నిమాపక వారోత్సవాలు 2025 సందర్బంగా రెండవ రోజు భాగంగా అగ్నిమాపక ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ సిబ్బంది ద్వారా…

చర్మకారుల స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడి లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం— ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: బద్వేల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల మాదిగ చర్మకారు లకు చెన్నంపల్లి పొలం 1580 – B పొలం ముడుఎకరల 64 సెంట్లలో లో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి…

డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

సింగరాయకొండ మన న్యూస్:- : సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం…

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం శ్రీధర్ యాదవ్ పిలుపు

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి నాయకుడు శ్రీధర్ యాదవ్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:-అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిడిపి జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ పిలుపునిచ్చారు సోమవారం భారతరత్న డాక్టర్ బి.ఆర్…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 14:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటరులోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…….సమాజంలో అసమానతలు తొలగించేందుకు డాక్టర్…

నాయక్ పోడ్ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యే వినతి..

మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో జివిఆర్ ట్రస్టు ప్రారంభత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఆదివాసి నాయక్ పోడ్ కులస్తులు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.గత మూడు నెలల నుంచి మొహమ్మద్…

స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధికి చేయాలి..

మన న్యూస్,నిజాంసాగర్, స్వచ్ఛంద సంస్థల ట్రస్టుల ద్వారా గ్రామాల అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కాలిపూర్ గ్రామంలో జి.వి.ఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.. ట్రస్టు ద్వారా గ్రామాన్ని దత్తత…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు (AISA)

మన న్యూస్, తిరుపతి : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ…

భూభారతి ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు.

మన న్యూస్,నిజాంసాగర్,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మహమ్మద్ నగర్, నిజాంసాగర్ ఉమ్మడి…

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్-ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం మండలం ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబ్బాయి సారధ్యంలో వేడుకలు నిర్వహించారు.జయంతి వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు హాజరయ్యారు.…