డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రధానం..

సింగరాయకొండ మన న్యూస్:-

: సాంత్వనాసేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలు కాను. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలల వెట్టి చాకిరి నిర్మూలన, బాల కార్మికుల వ్యవస్థ ను బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించినందుకు గాను ఈ అవార్డును రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి మంజుల హైకోర్టు న్యాయవాది మరియు తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది శ్రీమతి ఆదిలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవోస్ అధ్యక్షురాలు డా. లక్ష్మీ చేతుల మీదగా ప్రధానం చేశారు.
చాలా ఆనందంగా ఉంది…సాంత్వనా డైరెక్టర్ జయకుమార్…
ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ శ్రీమతి ఏ. తమిమ్ అన్సారీయ ఐఏఎస్ గారు ప్రారంభించిన ” బంగారు బాల్యం” అనే ఈ కార్యక్రమం ద్వారా వీటిని అరికట్టడం జరిగింది. అందుకు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం వల్లే ఈ అవార్డు వచ్చింది అని ఆయన తెలిపారు.

  • Related Posts

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

    మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు