Month: April 2025

నెల్లూరు రూరల్ శివారు కాలనీల అభివృద్ధికి కృషి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, రామ్మూర్తి లేఔట్ మాస్టర్స్ కాలనీలో సోమవారం పర్యటించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, యువనేత,…

అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు

మనన్యూస్,నెల్లూరు:రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా డా: బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.పై కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నందిమండలం భాను శ్రీ,…

మద్రాసు బస్టాండ్ సెంటరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, అధికారులు, దళిత సంఘాల నాయకులు.ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు…

లక్కర్ దొడ్డి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని లక్కర్ దొడ్డి గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బీసం చెన్నయ్య సాగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ లక్కడిదొడ్డి…

కంచుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల మొక్క జొన్న పంట కళ్ల ముందేపంట దగ్ధం

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన అచ్చెన్న అనే రైతు కౌలుకేసుకున్న నాలుగు ఎకరాల్లో మొక్క జొన్న పంట వేశాడు.పంట పూర్తవటంతో కంకులను కుప్పలుపోసి పెట్టారు. పొలంవద్దకు వెళ్లగా పంట కళ్లముందే బూడిదవుతూ కనిపించింది.నిన్ను రాత్రి…

జర్నలిస్ట్ రాపోలు లింగస్వామి కి ఉగాది పురస్కారం

మనన్యూస్:సుప్రీం కోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ,తెలుగు జర్నలిస్ట్ ల సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలను పలు విభాగలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ లకు అవార్డుల ప్రదానం చేస్తుంది.…

డివిజన్ సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసిన కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా

మనన్యూస్,చైతన్యపురి:న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు,కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా…

ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం మధ్యాహ్నం మరికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి…

కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

మనన్యూస్,బి.యన్ రెడ్డి:ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి…

దుంపలగట్టు అంకాలమ్మ జాతరలో పాల్గొన్న—ysrcp ప్రముఖులు.

కడప జిల్లా: కాజీపేట: ఏప్రిల్ 15: మన న్యూస్: వైయస్సార్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు అంకాలమ్మ జాతర పాల్గొన్న. సందర్భంగా మూడవరోజు వైఎస్ఆర్ సీపీ నాయకుడు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు దుంపలగట్టు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…