Month: April 2025

పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్

Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్…

మల్లూర్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బారేడు పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఉదయం గ్రామ పెద్దలు ఎస్ కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక జహీరాబాద్ తదితర…

మానవతామూర్తి యువతకు స్ఫూర్తి డా. బి. ఆర్. అంబేడ్కర్…. అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ గుండాల సురేంద్రబాబు

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 14 :భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్ని నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉన్న వి ఆర్ కళాశాల కూడలి నందు 10 ఆంధ్ర నేవల్ యూనిటీ ఎన్సిసి…

బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్………..చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి

*బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్.*బాబా సాహెబ్ అంబేద్కర్ దురదృష్టవశాత్తు కొన్ని ప్రాంతాలలో కొందరివాడిగా చిత్రీకరించబడ్డారు. వాస్తవానికి ఆయన అందరివాడు.*అంబేద్కర్ స్ఫూర్తి తో బడుగు,…

కొత్తపేటలో విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం గొప్ప ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది.…

భావితరాలకు దిక్సూచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పూలమాలవేసి నివాళులర్పించిన పుష్పావతి యాదవ్…

మనన్యూస్,తిరుపతి:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు దిక్సూచి లాంటి వారని, ఆయన జీవితం ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ తెలిపారు. సోమవారం బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జయంతిని పురస్కరించుకొని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం…

భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ హాజరత్తయ్య

మనన్యూస్,సింగరాయకొండ:రిపోర్టర్భారత రాజ్యాంగ నిర్మాత డా”బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సర్కిల్ ఆఫీస్ సింగరాయకొండ నందు ఘన నివాళులు అర్పించిన సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ సిహెచ్ హాజరత్తయ్య గారు మరియు సిబ్బంది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి…

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి,,సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర

మనన్యూస్,సింగరాయకొండ:సోమరాజు పల్లి పంచాయతీ పరిధి తిరుమల పట్టాభి నగర్ నందు మహిళలు ఏర్పాటు చేసుకున్న బీమ్ రావ్ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్…

నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్న బొజ్జల*-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, మన న్యూస్: .తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలచేత మన్ననలు పొందిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు.తన తండ్రి…

అసత్య ప్రచారాలు మానుకో భూమన అంటూ ప్రత్తిపాడు టిడిపి శ్రేణులు ఫైర్

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసిపి విష రాజకీయానికి తెరలేపి రాక్షస ఆనందం పొందుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల…