Month: February 2025

ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో డీఎస్సీ 2008 బ్యాచ్ కు చెందిన నలుగురు నూతన ఉపాధ్యాయులకు ఎంఈవో లు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లు కలిసి నియామక పత్రాలను అందజేశారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన…

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ,జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-తిరుపతి పర్యటనకు సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రభుత్వ విప్ ,గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి…

శ్రీకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…

మండల అభివృద్ధికి సహకరించండి ఎంపీపీ సరిత

మన న్యూస్ ఎస్ఆర్ పురం :- మండల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని ఎంపీపీ సరిత అన్నారు సోమవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో ఎంపీడీవో మోహన మురళి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిత…

గ్రామ కంఠం భూమి సమస్యను పరిష్కరించిన ఎమ్మార్వో సుధాకర్.

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని నలపరెడ్డిపల్లి గ్రామస్తులకు 45 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 118 సెంట్ల భూమిని కొనుగోలు చేసి అందులో 5 సెంట్లు భూమిని పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. గృహాలు నిర్మించి ఉన్న…

ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి -2025 కార్యక్రమం ప్రారంభోత్సవానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ డాలర్స్…

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

మనన్యూస్,జోగులాంబ.గద్వాల:గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో సోమవారం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి విశేష పుష్పాలంకరణ చేశారు.కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి…

మారుతి టెక్నాలజీస్ ఆద్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన

మనన్యూస్,దిల్ సుఖ్ నగర్:లోని మారుతి టెక్నాలజీస్ లో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.డాట్ నెట్ విభాగంలో నియామకాలకు ఈ మేళాను నిర్వహించారు.మెట్రో లాబ్స్,ఎక్స్ ట్రీమ్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో మారుతి టెక్నాలజీస్…

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ళు అమరిక

తన సేవలు ఎన్నటికీ నిత్య నూతనమే! వికలాంగుల కొరకు విసుగులేని పోరాటం తన సేవలకు మరెవరు సాటిరారని అంటున్న ప్రజానీకం. మహర్షి స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవలు మరింత విస్తృతం మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,పత్రికలు, ప్రజా సంఘాలు తన సేవకు ఇచ్చిన పేరును తన…

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన అమరవాది లక్ష్మి నారాయణ

అమరవాది లక్ష్మీనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషి చేస్తామన్నారు. మనన్యూస్,కర్మన్ ఘట్:మార్చ్4వ తేదిన జరగబోయే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలకు అమరవాది లక్ష్మీనారాయణ ర్యాలీగా తరలి వెళ్లి లకిడికపూల్ లోని వాసవి భవన్ లో నామినేషన్ వేయడం జరిగింది.ఈ నామినేషన్…