ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో డీఎస్సీ 2008 బ్యాచ్ కు చెందిన నలుగురు నూతన ఉపాధ్యాయులకు ఎంఈవో లు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లు కలిసి నియామక పత్రాలను అందజేశారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన…