Month: February 2025

వలస ఆదివాసి గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలి

మణుగూరు తహశీల్దార్ వి రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఐ ఎఫ్ టి యు నాయకులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం మండల పరిధిలోని వలస గొత్తి కోయల గ్రామాల గిరిజనులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ…

వనజీవి రామయ్య గారితో కలిసి మొక్కలు నాటిన వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు

వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన డాక్టర్ మార్కండేయులు. మనన్యూస్,నాగోల్:అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త హరిత ప్రేమికుడు జోగినేపల్లి…

మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనన్యూస్,మీర్పేట్:మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి మాజీ ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా…

నూనె గింజల పంటలపై అవగాహన

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రాయి గుడ్డి వలస,నీలం వలస,సరాయివలస గ్రామాల రైతులకు నూనె గింజల పంటలపై అవగాహన కొరకు పార్వతీపురం,సీతానగరం మండలాల్లో గల నూనె గింజల పంటల క్షేత్రాలు సందర్శన సోమవారం నాడు…

రహదారి సౌకర్యం లేక కొదమ గిరిజనులు ఇబ్బందులు,,మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి వినత పత్రం అందజేసిన కొదమ పంచాయితీ గిరిజనులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో క్యాంప్ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి ని కలసిన కొదమ పంచాయితీ కౌంజుపాక గిరిజన గ్రామ పెద్దలు మరియు యువత,రహదారి సౌకర్యం లేక విద్యార్దులు,వృద్దులు,గర్భిణీలు ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి తెలియచేసిన గిరిజన…

తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించండి…డిప్యూటీ మేయర్ ఆర్.సి మునికృష్ణకు సీఎం చంద్రబాబు సూచనచంద్రబాబుకు స్వాగతం పలికిన డిప్యూటీ మేయర్

మనన్యూస్,తిరుపతి:తిరుపతి నగరాభివృద్ధికి దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ సూచించారు.తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఆర్సి మునికృష్ణ శాలువాతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రిని కలిసిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న దేవాలయాల అంతర్జాతీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు.

నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు సన్మానం

మనన్యూస్,తిరుపతి:తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు తిరుపతి టిడిపి నగర్ మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఆధ్వర్యంలో గజపూల మాలతో ఘనంగా సత్కరించారు.సోమవారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వగృహం వద్ద ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన శాప్…

విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు గేటు నుంచి స్వాగతం పలుకుతూ మార్చి…

కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.

మన న్యూస్,కేసీఆర్ ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు.గెలుపు, ఓటమి, అవమానాలు,పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌..ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు…