Month: February 2025

గ్రంథాలయ అధునాతన భవనం ఆకట్టుకునేలా ఉంది.విశ్రాంత ఉద్యోగులుగా తమ వంతు సహకారం అందిస్తాం.

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం గ్రంథాలయం కోసం ఏర్పాటు చేసిన నూతన భవనం కార్పొరేట్ స్థాయిలో ఆకట్టుకునేలా ఉందని విద్యానగర్ కాలనీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు,కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.మంగళవారం నూతన గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన వారు అందుబాటులోనికి తెచ్చిన సదుపాయాలు…

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ లో చేరికలు

మనన్యూస్,శ్రీకాళహస్తి:నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,కాసరం పంచాయతీ నుండి 50 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు,పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ లో చేరారు.పార్టీలో చేరిన వారికి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో…

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి

మార్చి17 నుండి 31 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు జిల్లాలో 593 కేంద్రాల్లో హాజరు కానున్న 28656 మంది విద్యార్ధులు.. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి.. జిల్లా…

నేడు తిరుపతికి నారా లోకేష్ రాక,,పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, శాప్ చైర్మన్…

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి…

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మనన్యూస్,బద్రాద్రి,కొత్తగూడెం:రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని…

సైబర్ సేఫ్టీలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ : సీఎం రేవంత్ రెడ్డి

మనన్యూస్,శేరిలింగంపల్లి:ఒకప్పుడు హత్య,దోపిడీలు తీవ్ర నేరాలుగా ఉండేవని,కానీ ఈరోజున సైబర్ నేరాలు అత్యంత తీవ్రమైనవిగా భావించబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 2025 (షీల్డ్)ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా సైబర్ నేరాలు,సైబర్ భద్రతపై ఆయన…

మానవత్వం చాటుకున్న వర్క్ ఇన్స్పెక్టర్ సింగారయ్య

మనన్యూస్,పినపాక:మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ ఇళ్ళు కాలిపోయిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్,శ్రీ జై సాయి బుక్ స్టాల్ బయ్యారం క్రాస్ రోడ్ నిర్వాహకులు మంగళగిరి సింగారయ్య వారి కుటుంబానికి చేయూతనందించారు.25 కేజీ ల బియ్యం అందించారు.అధికారులు,పాత్రికేయులు,ప్రజాప్రతినిధులు,సమాజ…

సింగరేణి ఎస్ఎంఎస్ ప్లాంట్ లో ఎండి ఆదేశాలు అమలు చేయాలి భూ నిర్వాసితులను ఉపాధి కల్పించాలి

ఏరియా ఎస్ ఓ టు జిఎం డి.శ్యాంసుందర్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు మనన్యూస్,పినపాక:నియోజకవర్గంలో మణుగూరు ఏరియా ఎక్స్ ప్లోజివ్ విభాగం ఎస్ఎంఎస్ ప్లాంట్ లో సింగరేణి ఎండి ఎన్ బలరాం ఆదేశాలు కచ్చితంగా అమలు…

నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డి:నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,సిబ్బందితో కలిసి మధ్యాహ్న సమయంలో బైపాస్ వద్ద నిజామాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాహనాల తనిఖీలో భాగంగా కారు లో మోటార్…

వృద్దులకు,మానసిక దివ్యాంగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ.రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.

మన న్యూస్, హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ చౌదరిగుడలోని లహరి వృద్ధాప్య,మానసిక గృహంలో ఉండే బాధితులకు చలికాలం మొదలవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి నిర్వకులతో కలిసి చింతల నిర్మలా రెడ్డి ట్రస్ట్ తరపున…