Category: తెలంగాణ

సెర్ప్‌లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధం

Mana News :- హైదరాబాద్‌: పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్‌లో వందశాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సెర్ప్‌లో 3,974 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ…

భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Mana News, మహేశ్వరం: భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. భూభారతి అమల్లో భాగంగా మహేశ్వరంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్తచట్టం ద్వారా కార్యాలయాల…

విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు : మన్నె క్రిశాంక్

Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో…

పెళ్లికి వచ్చారు..వధూవరులను ఆశీర్వదించిన జిల్లా నేతలు

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో ఆదివారం ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజుల దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండ…

సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉన్నటువంటి టెంపుల్స్, మసీదు ల ఆర్గనైజర్స్ తో సమావేశం నిర్వహించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు మందిరాల ముందు మస్జిద్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలుపై అవగాహన కల్పించి…

ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళతక్షణమే స్పందించిన స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది

మనన్యూస్,కామారెడ్డి జిల్లా:పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంఘటనలో,బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు.పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత గారు,కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు…

వివాహ వేడుకకు హజరైనఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

మనన్యూస్,జోగుళాంబ:గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె ( భవ్య Weds హరికృష్ణ )ల పెద్ద తాండ్రపాడు శ్రీ సీతారాముల వారి దేవాలయం నందు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారుఈ…

జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీదే విజయం – డికె. స్నిగ్దా రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మండల అధ్యక్షుడు శేషి కుమార్ అధ్యక్షతన డికె.స్నిగ్దా రెడ్డి సమక్షంలో స్వామి వివేకానంద యూత్, వాల్మీకి యూత్ 80 మంది పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ కండువా…

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా విద్యార్థిగద్వాల జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ చదివేందుకు ఎన్‌ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన విద్యార్ధి అక్షర సత్తా చాటింది.ఉత్తమ ర్యాంకుతో ప్రతిభ చూపింది.గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన…

మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన…