Category: తెలంగాణ

వజీర్ కుమార్ గౌడ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం

మనన్యూస్,కొత్తపేట:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోనిమోహన్ నగర్ శృంగేరి కాలనీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా…

శ్రీ శ్రీ శ్రీ సీతారాములు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోనిబూరెడ్డి పల్లి గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు…

మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం.

మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల కేంద్రంలోని రామాలయంలో మంగళ వాయిద్యాలు, పచ్చని చలువ పందిళ్ళు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పుణ్య ముహూర్తం అభిజిత్ లగ్నమందు సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని ఆలయ అర్చకులు వినోద్, ఆలయ వ్యవస్థాపకులు,…

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం,,అతిథులుగా విచ్చేసిన ఎస్సై రాజ్ కుమార్

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐవిద్యార్థి ఇల్లా నవీన్ మనన్యూస్,పినపాక:మండలంలోని గోపాలరావు పేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామ నామంతో భక్తులు పరవశించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన ఏడూల్ల…

మానవపాడు లో వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం-పట్టు వస్త్రాలను సమర్పించిన పోలీస్ నాగరాజు కుటుంబ సభ్యులు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా,అలంపూర్ నియోజకవర్గం.. మానవపాడు మండల కేంద్రంలోని, శ్రీ మాధవ ఆంజనేయ స్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవమును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశేష భక్తుల మధ్య, మంగళ వాయిద్యాలతో అర్చకుల…

తహసీల్దార్ కార్యలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు.

మన న్యూస్,నిజాంసాగర్, మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించార.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. స్వతంత్ర సమరయోధునిగా, ఉప ప్రధానమంత్రిగా…

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, దళారులను నమ్మి రైతును ఎవరు కూడా మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు.జుక్కల్ నియోజకవర్గంలోనిపిట్లంమండలంలోనిబండపల్లి,బిచ్కుంద మండలంలోని బండరెంజల్,వాజీద్ నగర్,శెట్లూరు,ఖత్గావ్ గ్రామాలల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,సన్న బియ్యం పంపిణీ ఒక చారిత్రాత్మక విప్లవం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.బిచ్కుంద మండలంలోని బండరెంజల్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యంన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే…

దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

మనన్యూస్,నారాయణ పేట:దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు అన్నారు. మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త బస్టాండ్…

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఊట్కూరు మండలం శివారులోని కొంతమంది డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతుండగా పక్క సమాచారంతో ఊట్కూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఊట్కూర్ ఎస్సై కృష్ణంరాజు తెలిపారు.…