ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
మన న్యూస్ చిత్తూర్ జులై-27 ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం ప్రభుత్వం బాధ్యతగా భావించి, తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ( ఎస్.టి.యు) రాష్ట్ర అసోసియట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం చిత్తూరు లోని ఎస్.టి…
కవుల పట్టాభిషేకంలో యువ కవి నక్కిన ధర్మేష్ కు ఘన సత్కారం
వైజాగ్, మన న్యూస్ : ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యర్యంలో 150 మంది కవుల పట్టాభిషేకం విశాఖ సాగర కవితోత్సవం వైజాగ్ శుభం ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిల్లంక…
ఘనంగా వైసిపి యువ నాయకుడు పవన్ జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ పురం,మన న్యూస్:- కొత్తపల్లి వైసీపీ యువ నాయకుడు పవన్ జన్మదిన వేడుకలు కొత్తపల్లి మీట్టలో ఘనంగా నిర్వహించారు కొత్తపల్లి సర్పంచ్ డిల్లియ్య కుమారుడు పవన్ జన్మదిన సందర్భంగా కొత్తపల్లి మీట్ట కూడలిలో టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు…
భాస్కర్ నాయుడు కర్మక్రియల్లో పాల్గొన్న టిడిపి నేతలు – శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు
వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం గొడుగుచింత మాజీ సర్పంచ్ టిడిపి మండల మాజీ ఉపాధ్యక్షులు పైడి.భాస్కర్ నాయుడు కర్మ క్రియల్లో ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన వెదురుకుప్పం టిడిపి మాజీ మండల…
బొమ్మయ్యపల్లి, తెల్లగుండ్లపల్లిలో ఘనంగా సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం
వెదురుకుప్పం, జూలై 27, మన న్యూస్:– మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో వెదురుకుప్పం…
పోలీస్ గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలి… ప్రజలకు న్యాయం చేసినప్పుడే గుర్తింపు లభిస్తుంది-జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
జిల్లాకు వచ్చిన 36 మంది ప్రొఫెషనరీ ఎస్సైలు.. మన న్యూస్,తిరుపతి :– జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టబోయే ఎస్సైలు పోలీస్ గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు తెలిపారు. జిల్లాకు నూతనంగా విచ్చేసిన 36 మంది…
క్రీడాకారులు జాతీయ పోటీల్లో పథకాలు సాధించాలి…అండర్ – 15 విభాగంలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్న రోహిత్ బాబు
మన న్యూస్ తిరుపతి :– బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయస్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం తెలిపారు. ఆదివారం తిరుపతి నగరంలోని శివ జ్యోతి నగర్…
విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్
గూడూరు, మన న్యూస్ :- కోట మండలం జిల్లా ప్రజా పరిషద్ బాలికల పాఠశాల నందు నిన్న PET మాస్టర్ చేసిన ఘటన వలన ఇబ్బంది పడిన పిల్లలలను హాస్టల్ నందు కలసి పరామర్శించిన గూడూరు ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్…
రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. పారిశుధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.
కాకినాడ జూలై 27 మన న్యూస్ :- హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు చిప్పాడ కేశవరావు గారి జయంతి సందర్భంగా.. రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో.. సెక్రటరీ అలై రేవతి అధ్యక్షతన… ముఖ్య అతిథులు…
పేదలకు వరం సీఎం సహాయనిధిమంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా,తూర్పు నాయుడు పాలెం మంత్రి గారి క్యాంపు కార్యాలయం నందు మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంకు చెందిన కొల్లూరి…