Category: ఆంధ్రప్రదేశ్

ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

మన ధ్యాస, మనుబోలు, నవంబర్ 26:మంత్రిగా రెండో సారి సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని రాష్ట్ర ఆరోగ్యం శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మనుబోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం బుధవారం రాష్ట్ర వైద్య…

రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం: హైకోర్టులో కీలక పరిణామం

మన ధ్యాస, కళ్యాణదుర్గం:రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కళ్యాణదుర్గం రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తలారి…

భారత రాజ్యాంగ దినోత్సవంప్రతి ఒక్కరు భాద్యతగా ఉండాలి .డా. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు భారత రాజ్యాంగ దినోత్సవం ను ఎన్‌ఎస్‌ఎస్ మరియు డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్య క్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. డి…

ఏలేశ్వరం అంబేడ్కర్ గురుకులంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : అంబేడ్కర్ గురుకుల కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చంద్ర శారద ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల విద్యా శాఖ అధికారి అబ్బాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం…

కాణిపాకం వినాయక స్వామి పాలక మండలి సభ్యులుగా కొత్తపల్లి శివప్రసాద్

కాణిపాకం నవంబర్ 26 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వెలసిన శ్రీ స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ కి చెందిన పూతలపట్టు నియోజకవర్గం జనసేన…

ఘనంగా రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

బంగారుపాళ్యం, మనధ్యాస,నవంబరు 25 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఊటీ టీ షాప్ వద్ద రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో…

మీర్పేట్ లెనిన్ నగర్ లో సప్త శక్తి సంఘం అవగాహన కార్యక్రమం

బడంగ్పేట్. మన ధ్యాస రంగారెడ్డి జిల్లా: విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థ అనుబంధ సంస్థ శ్రీ సరస్వతి శిశు మందిర్, బడంగ్పేట్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో “సప్తశక్తి సంగం” కార్యక్రమం మీర్పేట్ లోని లెనిన్ నగర్ సంస్కార్ కేంద్రంలో లో…

వ్యవసాయ శాఖ అధికారులను అడ్డుకున్న కోఠియా అధికారులు

మన ధ్యాస ప్రతినిధి సాలూరు నవంబర్ 25 :- విధులలో వున్న మండల వ్యవసాయ శాఖా అధికారులను అడ్డుకున్న కొఠియా అధికారులు. కొదమ పంచాయతీ పగులు చెన్నూరు గ్రామానికి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మండలసహయ వ్యవసాయ శాఖా అధికారి కె.…

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్‌లో కార్యాచరణలు సిద్ధం

యాదమరి, మన ధ్యాస నవంబర్‌ 25 : రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నవంబర్‌ 26వ తేదీన ప్రతి విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్‌ ఎ.పి. లలిత తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో…

సాహితీ వేత్తలకు పుట్టినిల్లు మన్యం జిల్లాపుస్తక పఠనంతోనే మానవ మేధస్సు వికాసంజిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి

జియ్యమ్మవలస/పార్వతీపురం/మనధ్యాస నవంబర్ 25 : సాహితీ వేత్తలకు పుట్టినిల్లు పార్వతీపురం మన్యం జిల్లా అని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కవులు, సాహితీవేత్తలు, రచయితలు ఉండటం గర్వకారణమని అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్…