Category: ఆంధ్రప్రదేశ్

తిప్పినాయుడు పల్లి చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్

మన న్యూస్ , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లి పంచాయితీ మాజీ సర్పంచ్ సుధాకర్ మేనమామ చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపేంద్ర,…

విజయనగరం; ఉత్తరాంధ్ర చెస్ పోటీలో విజేతగా పుష్ప రాణి

మన న్యూస్, విజయనగరం ; ఆదివారం నాడు విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు దగ్గర ఉత్తరాంధ్ర ఫ్రీ చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు జ్వాలాముఖి మీడియాకి తెలిపారు. అయన మాట్లాడుతూ.. సుమారు 85 మంది అభ్యర్థులు పాల్గొన్నారు అని చెప్పారు. ఈ…

నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ.హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఎక్కడ…

నెల్లూరులో ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:ఎస్ఎస్ఎ క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబీర్ అహ్మద్ మాట్లాడుతూ. నెల్లూరు పెద్ద బజార్ వద్ద ఎస్ఎస్ఎ బిర్యానీ సెంటర్ ను గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతూ నేడు అలంకార్ సెంటర్ వద్ద ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ను ప్రారంభిస్తున్నాము అని అన్నారు.అన్ని…

కిసాన్ సుఖీభవ కోసం 134 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

మనన్యూస్,గొల్లప్రోలు:కిసాన్ సుఖీభవ కోసం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.134 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం కొనుగోలు దారులకు ఆకలి తీర్చుతున్న జనసేన…

దుర్గాడ శివాలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

మనన్యూస్,గొల్లప్రోలు:సోమవారం దుర్గాడ శివాలయంలో కళ్యాణం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ముందుగా ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు.మహా గణపతి పూజ ధ్వజా రోహణ నిర్వహించి.స్వామివారికి,అమ్మవారికి,మంగళ స్నానాలు నిర్వహించి పెళ్ళికొడుకుని,పెళ్ళికూతురుని చేసి సౌభాగ్య స్త్రీలచే పసుపు వాయ నిర్వహించారు.నీరాజన మంత్ర పుష్పాలతో ఆలయ సేవా…

తమపై దాడి చేసిన గ్రామ మాజీ వాలంటీర్ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోండి – జిల్లా కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యుల వినతి

మన న్యూస్, చిత్తూరు, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని ప్రశ్నించిన తమపై దాడి చేసి గాయపరిచిన గ్రామ మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త, రామకృష్ణారెడ్డితో పాటు, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని…

నెల్లూరులో మెడికవర్ మరియు కార్తికేయ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

మనన్యూస్,నెల్లూరు:సిటీ 28 డివిజన్లో జనసేన పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే భాగంగా జిల్లా పర్యవేక్షకులు ఏపి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో గునుకుల కిషోర్ సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 16 డివిజన్,గుర్రాల మడుగు సంఘంలో మెడి కవర్ క్యాంపు నిర్వహించి…

నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు.…

జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో ఆస్టర్ నారాయణాద్రి ముందుంటుంది

సిఓఓ డాక్టర్ శ్రీధర్ ముని జర్నలిస్టు మిత్రులు ఆరోగ్యం పట్ల వహించాలి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరూ నడక తప్పక అలవర్చుకోవాలి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యుల…