క్రైస్తవ ర్యాలీకి సంఘీభావం..ప్రవీణ్ మిస్టరీని చేధించాలి…జాతీయ సమగ్రతకు భంగం కలిగించే పరిణామాలు కూడదు.పౌరసంక్షేమసంఘం
మనన్యూస్,కాకినాడ:పగడాల ప్రవీణ్ మృతి తో క్రైస్తవ ఆరాధకుల్లో ఏర్పడిన అశాంతి పట్ల భారత సమాజం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. క్రైస్తవ సంఘాలు భానుగుడి జంక్షన్ నుండి…