Category: ఆంధ్రప్రదేశ్

మేమిద్దరం అన్నదమ్ముల కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తాం ఎంపీ ఎమ్మెల్యే

మంగుంట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ ,ఎమ్మెల్యే మన న్యూస్, ఎస్ఆర్ పురం:- మేమిద్దరం అన్నదమ్ముల కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు , ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్ పురం…

దెబ్బతిన్న అరటి తోటలు. పరిశీలించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

మనం న్యూస్: వైయస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశి నాయన మండలం భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు పరిశీలించారు ఇటుకులపాడు, సావి శెట్టిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు అక్కడ కూలిన…

గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న కాపరులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో…

సాలూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది

మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో…

ఆశ వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కదలిరండి -సదస్సును విజయవంతం చేయండి

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆశా వర్కర్లు సిహెచ్ డబ్ల్యూ సాధించిన విజయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పైన జిల్లా సదస్సు జరుగుతుందని…

వరికుంటపాడు మండల పరిధిలో సమయపాలన పాటించని అంగన్వాడీ సెంటర్లు

మనన్యూస్:ఉదయం ఎనిమిది గంటలు దాటుతున్న అంగన్వాడి సెంటర్లకు చేరుకోని అంగన్వాడి కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ సునీతకు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం ఉందో సూపర్వైజర్లకే తెలియాలి. అంగన్వాడి సెంటర్లకు పిల్లలు రాకున్నా అంగన్వాడి కార్యకర్తలు సెంటర్లను తమకు ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తున్న…

గడప గడప కు కార్యక్రమాన్ని అఖండ విజయం అందించిన నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకుంటాం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:అట్టహాసంగా 50 రోజుల గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం.కొత్త కాలువ సెంటర్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి భారీ ఘన స్వాగతం.భారీ గజమాలతో అభిమానాన్ని చాటుకున్న టిడిపి నేతలు.50 కేజీల కేక్ కట్ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.50 రోజులు…

కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నగర నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………………కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో…

జంతు ప్రేమికులారా మీకు జంతువులంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మనకి బిడ్డలే సర్వస్వం జనసేన నేత గునుకుల కిషోర్

మనన్యూస్,నెల్లూరు:నగరం లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కట్టడి చేయాలి.*వీధి కుక్కలకు ప్రతిరోజు ఇంట్లో వండుకొని వీధి లో వడ్డించే తల్లులకు విన్నపం..వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేసే భాద్యత తీసుకోండి.రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి దీనికి మందు లేదు.నెల్లూరు నగర పరిధిలో…

మీ ఆర్టీసీ బస్సును ఆదరించండి.,కార్గో నిర్వాహకులపై మండిపడ్డ డిపో మేనేజర్,అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు,బస్టాండ్ శుభ్రం ఎక్కడ,వైఎస్ఆర్ కడప, పోరుమామిళ్ల

మనన్యూస్:ఆర్టీసీ సంస్థ మీసంస్థ..మీసంస్థ నడి పిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో సుఖవంత మైన ప్రయాణం చేయాలని,ఆదరిం చాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ఆర్.సి.జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ళఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న మరమ్మ తులు,పనులను పరిశీలించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ అందిస్తున్న…