సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు
మన న్యూస్ సింగరాయకొండ:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేంద్ర కార్యాలయం నియమించింది.సింగరాయకొండ మండలానికి మసనం వెంకట్రావు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి…