Category: ఆంధ్రప్రదేశ్

“పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. “అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..” “పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “ మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద…

ప్రభుత్వం విద్యాలయాలకు ఈ ఐదేళ్లు చంద్రగ్రహణమే……… ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు ,మే 14:వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.*9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం.*19, 20, 21 జీఓలతో స్కూల్స్‌ మూత పడే ప్రమాదం.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి…

ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కొడవలూరు, మే 14:తన సొంత నిధులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయాల మరమ్మతులు చేపడుతున్నారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే…

ఉలవపాడు లో కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి వారి కళ్యాణోత్సవం

మన న్యూస్, ఉలవపాడు, మే 14:- ముఖ్య అతిధిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. – కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో బుధవారం…

ఇనమడుగులో మిని ఆటోనగర్ కు భూమి పూజ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 14:- ఇనుమడుగు మిని ఆటోనగర్ లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తా.. – ఆటోనగర్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. – రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన నిరాశ పడకుండా…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం కార్యక్రమం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 14: *నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర. *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339…

తుడ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది… వైసిపి రూరల్ మండలం అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి.

మన న్యూస్,తిరుపతి: తుమ్మలగుంట గ్రామపంచాయతీలో కెవిఎస్ పార్కు నిర్మాణానికి తుడా నిధులను దుర్వినియోగం చేశారని తెలుగుదేశం పార్టీ రూరల్ మండలాధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు మునీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి…

పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం

మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…

గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…

బధిరులకు వినికిడి యంత్రాలు అందచేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 13: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల సంస్థ ఆలింకో కొడవలూరు మండలం వాసులకు వినికిడి యంత్రాలు మంజూరు చేసింది. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని…