Category: ఆంధ్రప్రదేశ్

గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.

శంఖవరం/ తిరుపతి మన న్యూస్ (అపురూప్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లో గురువారం నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కాకినాడ జిల్లా నుంచి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు…

మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను…

పురుగు మందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ—- వ్యవసాయ అధికారి ఎం నాగరాజు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: జిల్లా కలెక్టర్ & జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయం…

దర్గా ప్రహరీ గోడను కూల్చిన అధికారుల్ని సస్పెండ్ చేయాలి—ఆవాజ్ కమిటీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేల్ పట్టణం నందు జయ సుబ్బారెడ్డి కాలేజ్ ప్రక్కన గత 50 సంవత్సరాల క్రితం నుండి మాబు సుభాని దర్గా( జండా చెట్టు )ఉన్నది నిన్నటి దినం మున్సిపల్ అధికారులు దర్గా…

సమాచార హక్కు చట్టం-2005 అవగాహన సదస్సు—-కమిషనర్ నరసింహారెడ్డి

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేలు పట్టణం లోని అబ్బరాతి వీధి సచివాలయం వద్ద రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమాచార హక్కు చట్టం-2005 గురించి ప్రజలకు అవగాహన సదస్సు…

దేవాలయాలు, మజీద్,చర్చి ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి—రూరల్ సీఐ నాగభూషన్, ఎస్సై శ్రీకాంత్

కడప జిల్లా: బద్వేల్: గోపవరం: మన న్యూస్: మే 16: బద్వేల్, గోపవరం మండలాలలో గ్రామ పెద్దలతో గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ నాగభూషణ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు…

శ్యామలాంబ అమ్మవారి పండుగకు పాలకవర్గం సహకారం కరువు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 15:– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఈనెల 18,19,20 తేదీలలో జరిగే శ్యామలాంబ అమ్మవారి పండుగకు మున్సిపల్ పాలకవర్గం సహకరించడం లేదని మంత్రి సంధ్యారాణి వారి తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ వచ్చిందన్నారు.…

గొల్లప్రోలులో ఘనంగా కాటన్ జయంతి

గొల్లప్రోలు మే 15 మన న్యూస్ :- అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతిని గురువారం గొల్లప్రోలులో స్వచ్ఛ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ నగర్ లోని స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో కాటన్ చిత్రపటానికి స్వచ్ఛ…

వివాహ మహోత్సవానికి హాజరై నూతన నవవధువులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం, మన న్యూస్ , మే 15: శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్సీపీ అభిమాని వివాహ మహోత్సవానికి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ, “జీవితాంతం సుఖసంతోషాలతో, కష్టసుఖాల్లో ఒకరికి…

మొన్న ప్రకటించిన CBSE ఫలితాల్లో మంగళ్ విద్యాలయం ప్రభంజనం

Mana News :- 13వ తేదీన ప్రకటించిన CBSE ఫలితాల్లో, మంగళ్ విద్యాలయ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.ముందుగా 12తరగతి ఫలితాలలో MPC లో T. చందన 500 మార్కులకు 456 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.…