Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరు పార్లమెంట్ స్థాయి మినీ మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు………… తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డిరెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 23: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడు లోని వి పి ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ మహానాడు ఘనంగా జరిగింది.ఈ మహానాడు కార్యక్రమానికి…

తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించగల సమర్థత లోకేష్ బాబుకే ఉంది……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:- ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్పూర్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పాలన మొదలైంది.- చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా వుంది.- కోవూరు, పడుగు పాడు, పోతిరెడ్డి పాళెం…

నెల్లూరులో అత్యాధునిక వసతులతో విఆర్ హైస్కూల్

మన న్యూస్ ,నెల్లూరు:- రాష్ట్ర మంత్రి నారాయణ చాలా గొప్ప పనిచేస్తున్నారు.- నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం.- ప్లేగ్రౌండ్‌తో అద్భుతంగా తయారు చేస్తున్నారు.- మంత్రి నారాయణతో కలిసి విఆర్‌ పాఠశాలను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి. నిరుపేద విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన…

తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ…….. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మన న్యూస్, నెల్లూరు:*రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు లాగిన గొప్ప నాయకుడు చంద్రబాబు. *ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని తయారుచేసిన దార్శనికుడు చంద్రబాబు.*కార్యకర్తల కృషి త్యాగాల వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది.*నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎన్నో పోరాటాలు చేశాం.*కష్టకాలంలో పని చేసిన…

మహా నాయకుడు ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 23 :*2029లో వైసీపీకి అంత్యక్రియలే*టీడీపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ బ్రాండ్.*దేశానికే దిక్సూచిగా చంద్రబాబు నాయుడి విజన్.*ఏపీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం విషయంలో తాత, తండ్రికి దీటుగా లోకేష్ బాబు.*మూడు తరాలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది.*పెద్దాయన…

సారా రహిత గ్రామలుగా తీర్చిదిద్దుతాం- ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. ఎం రవి ప్రసాద్

మన న్యూస్ సాలూరు మే 23 : పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం మరిపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ జి. దాస్ అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు…

అంగరంగ వైభవంగా కొత్తపల్లి మహాభారత ఉత్సవాలు – అలరించిన భాగవతరిణి సుమతి హరికథ

ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత ఆలయం వద్ద మహాభారత ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు తిరుపతి చెందిన భాగవతారిణి సుమతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథ కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంటున్నాయి..…

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…