నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయవాడ వైఎస్ఆర్సిపి నాయకులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,మే 25:ఒకరు మృతి – ఇంకొకరి పరిస్థితి విషమం – మరో నలుగురి కి తీవ్ర గాయాలు. ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం గండవరం నేషనల్ హైవే వద్ద బస్సును లారీ డీకొట్టడం తో…