Category: ఆంధ్రప్రదేశ్

వరుపుల కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వరుపుల తమ్మయ్య బాబు పోటీ చేశారు.…

పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం: ఎం. వాసు నాయుడు

పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్‌.ఆర్‌.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి…

నెల్లూరు సంతపేట మెట్ల రేవు ప్రాంతంలో సమస్యలను పరిశీలించిన జనసేన నేత గునుకుల కిషోర్

మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి…

నెల్లూరు రూరల్,మాదారాజుగూడూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన బూడిద విజయకుమార్

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుద్ధ్య పరిస్థితులపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

మన ధ్యాస,నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పారిశుధ్య పరిస్థితులను అధికారులు మరియు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని…

పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమైయ్యేలా చర్యలు తీసుకోవాలి…. మిడతల రమేష్

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 19 : పేదల పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి….. మిడతల రమేష్ 26 వేల గృహాలు హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బిజెపి నేతల నిరసన కార్యక్రమం సోమవారం నెల్లూరు నగరం కలెక్టరేట్లో నిర్వహించినారు.…

బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ విజేత కుశాల్ సాయి సిసి

మన ధ్యాస,ఇందుకూరు పేట, జనవరి 19 : నెల్లూరు జిల్లా, ​ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు డైట్ కళాశాల మైదానంలో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన నందమూరి బసవరామతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘కుశాల్ సాయి సిసి’ జట్టు విజేతగా నిలిచింది. నందమూరి బసవరామతారకం…

శ్రీవజ్రాలపురం గంగమ్మ రిసార్ట్ కెఎంటి క్రికెట్ స్టేడియం వారి ఆధ్వర్యంలో గెలుపొందిన టీములకు బహుమతులు పంపిణీ

బంగారుపాలెం.జనవరి 18 మన ద్యాస సంక్రాంతి పండుగ సందర్భంగా వజ్రాలపురంక్రికెట్ మైదానంలో10-1-2026 నుండి 18-1-2026 వరకు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో10 టీం లు పాల్గొనగా అందులో ఫైనల్ విన్నర్ గా తుంబకుప్పం టీం రన్నర్ గా ఎగువ మత్యం టీం…

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి పైల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలందరూ మెచ్చిన ఒకే ఒక్క నాయకుడు దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నాయకుడు పైల సత్యనారాయణ అన్నారు. వృద్ధాప్యంలోనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న సత్యనారాయణకు…

సిరిపురం లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద 30వ వర్ధంతి కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకులు వీరభద్రం, ఓనుం మంగ శ్రీనివాస్,సంఘన ప్రబోజి, టీడీపీ sc సెల్…