కావలిలో కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం మరియు మీడియా సమావేశంలో పాల్గొన్న పర్వతరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,కావలి, ఆగస్టు 25 :*కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే.. వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు. నెల్లూరు జిల్లా కావలి లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాణి…

ఆనం విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూర రూరల్,, ఆగస్టు 25: నెల్లూరు చింతా రెడ్డిపాలెం లో నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డిని వారి నివాసంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత…

నెల్లూరు నాలుగో డివిజన్ లో ఘనంగా జరిగిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు ,ఆగస్టు 25:నెల్లూరు 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో డివిజన్ స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో ఇంచార్జ్ సందాని , కో ఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో…

గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు వేమారెడ్డి కుమార్ స్వామి రెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించిన ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 25:ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న గూడూరు వైఎస్ఆర్సిపి నాయకులు మరియు చిల్లకూరు మండల ఉపాధ్యక్షులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డితో మేరీగా మురళీధర్, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మూలాఖత్…

ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను సస్పెండ్ కాదు ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని సిపిఐ ఎంఎల్ ధర్నా

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వేల రూపాయల లంచంతో ఏసీబీ వారికి పట్టుబడ్డ. ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ…

మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో 900 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. మార్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అడపా దుర్గారావు…

నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్…

నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 24 :*వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, కొండ్లపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్.*వందలాదిమంది కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం…

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు

మన న్యూస్, వెంకటాచలం, ఆగస్టు 24 : * వెంకటాచలం మండలం గొలగమూడిలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. *సోమిరెడ్డికి భారీ గజమాలతో ఘన స్వాగతం. *ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతమ్మకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ…

మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///
బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//