Category: Uncategorized

అహ్మమబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మన న్యూస్, నెల్లూరు, జూన్ 12: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాలకు…

సుపరిపాలనకు ఏడాది పై ఎస్ ఆర్ పురం లో సక్సెస్ సంబరాలు…

ఎస్ఆర్ పురం మండలంలో తెలుగుదేశం నాయకులు భారీ కేక్ కటింగ్ ఎస్ఆర్ పురం, మన న్యూస్.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన సందర్భంగా ఎస్ఆర్ పురం మండలంలో సూపరిపాలన సక్సెస్ పై మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్…

మహాభారత ఉత్సవాలలో భాగంగా చెంచుగుడిలో అర్జున తపస్సు అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!”

చెంచుగుడి, మన న్యూస్:- “అర్జునా… నిమ్మకాయలు మావైపు విసురుమా!” అంటూ భక్తుల కేకలతో చెంచుగుడి గ్రామం మార్మోగింది. శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా జరిగిన అర్జున తపస్సు ఉత్సవం గ్రామస్తుల హృదయాలను కట్టిపడేసింది.ఈ విశేషోత్సవాన్ని…

తెలుగు రాష్ట్రాల సునామీ పుట్టినరోజు……జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:చెప్పిందే చేస్తాం…చేసేదే చెప్తాం…బేషజాలు లేవు.. భయాలు లేవు..కల్మషాలు లేవు… కల్పితాలు లేవు….విమర్శ ఎంత పెద్దదైనా… విరోది ఎంతటి మొనగాడైనా…బ్రో ఐ డోంట్ కేర్… అంటూ తనదైన శైలిలో దశాబ్దాలుగా తిరుగులేని కథానాయకుడుగా ఎదురులేని ప్రజాసేవకుడిగా తెలుగు వారి గుండెల్లో…

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం……..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డిమన న్యూస్, కావలి, జూన్ 9:రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర…

కావలిలో ఎన్.బి.కె ఫాన్స్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

మన న్యూస్, కావలి : పద్మ భూషణ్ అవార్డు గ్రహీత,తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, కళాప్రపూర్ణ, బుల్లి తెరపై ప్రేక్షకులకు విశేషమయిన ఆహ్లాదనాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ, యావత్ ప్రపంచo “జై బాలయ్య” స్లోగన్ తో యువత రోజురోజుకు తనమీద రెట్టింపు…

వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

యోగా తో ఆరోగ్యం,ఆనందం.

మన న్యూస్ సాలూరు జూన్7:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం మే 21నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమం లో…