అహ్మమబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
మన న్యూస్, నెల్లూరు, జూన్ 12: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాలకు…