సీఎం చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ ను ప్రక్షాళన చేస్తాం…ప్రైవేట్ సేవల కన్నా మెరుగైన సేవలందిస్తాం…మా టార్గెట్ 50 లక్షల కనెక్షన్లు
మన న్యూస్: తిరుపతీ 2017 వ సంవత్సరంలో పేద మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, ఛానల్స్, ఫోన్ కాల్స్ అందించుట కొరకు ఏర్పాటు చేసినదే ఏపీ ఫైబర్ నెట్ అని ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిమన న్యూస్.తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి
మన న్యూస్: బాధితులకు రక్షణగా ఉంటాం సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుఫాను తీవ్రత అధికంగా ఉండడంతో భారీ వర్షం కురుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట…
మినర్వా విద్యా సంస్థల ఎన్సిసి విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ
(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు, సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని…
పెద్దనాపల్లి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహా అన్నదానం*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ…
మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు
మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు (మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు : సాయం అంటే ఆమడ దూరం పోయే రోజులివి, ఎదుట వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం ఖచ్చితంగా గొప్ప విషయమే.నిరుపేదల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ…
కవి శేఖరుడు గురజాడకు ఘనంగా నివాళి
మన న్యూస్: తిరుపతి, ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపినాధ్ అన్నారు. గురజాడ 109 వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో…
గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుపతి నగరం
మన న్యూస్: తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో…
శ్రీ వారి దర్శన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్: తిరుపతి, స్థానికులకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్వామి దర్శనం పొందేందుకు సోమవారం ఉదయం నుంచి టిటిడి టోకన్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి…
కాణిపాకం దేవస్థానం ఆన్లైన్, టెండర్ మరియు బహిరంగ వేలం ద్వారా వచ్చిన ఆదాయం 20,92,000. రూపాయలు
కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంకార్యనిర్వహణాధికారి కార్యాలయం నందు ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, మరియు బహిరంగ వేలంల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు.1. షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెంబర్…
వినాయక స్వామి వారి సేవలో ఆంధ్రప్రదేశ్ సి సి ఎల్ ఎల్ ఎ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు
కాణిపాకం నవంబర్ 29 మన న్యూస్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముత్యాల రాజు ,(ఐ.ఏ.ఎస్) కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరితోపాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐ.ఏ.ఎస్…