రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

మన న్యూస్,తిరుపతి : మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి అందుల క్రికెట్ పోటీలు ఫైనల్స్ లో గెలుపొందిన జట్ల క్రీడాకారులకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. తుమ్మలగుంట లోని క్రీడా మైదానంలో రెండు రోజులు పాటు జరిగిన అందుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, గెలిస్తే రెండవ తరానికి గుర్తుండేలా ఈ తరానికి ఏదైనా చేద్దామని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్తడేను పురస్కరించుకొని అందుల టోర్నమెంటుకు లక్ష రూపాయలు బహుమతిని అందజేస్తానని చెప్పారు. 2015 వ సంవత్సరంలో జాతీయ బోర్డు ఫర్ డిజిబుల్ క్రికెట్ వారి ఆహ్వానం మేరకు ఫైనల్స్ కు విచ్చేసిన క్రీడాకారుల జట్లకు పవన్ కళ్యాణ్ 25 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారని గుర్తు చేశారు. జై ఆఫ్ గివింగ్ అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.

Related Posts

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!