పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.

Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను…

ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళతక్షణమే స్పందించిన స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది

మనన్యూస్,కామారెడ్డి జిల్లా:పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంఘటనలో,బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు.పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత గారు,కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు…

హత్య చేసిన కొడుకు అరెస్ట్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:– తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజు ను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. సిఐ హనుమంతప్ప కథనం మేరకు ఎస్ఆర్ పురం మండలం డి ఆర్ ఆర్ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందిడిని అతని…

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి మంగళవారంరోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా వాడి గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు…

పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్…

ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్ మనన్యూస్,పిఠాపురం:దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్. గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ…

ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ళ బాలుడు మృతి

మనన్యూస్,శేరిలింగంపల్లి:చందా నగర్ వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినా ఘటనచందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పటల్ లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4)తమ ముగ్గురు…

ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:కరకగూడెం మండల పరిధిలోని బుద్ధారం సమీపంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న 6 గురిని కరకగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కరకగూడెం ఎస్ఐ రాజేందర్ సిబ్బందితో కలిసి సోమవారం మధ్యాహ్నం దాడులు…

తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…

దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట _ రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం

మనన్యూస్,కాకినాడ:ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ…

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్
మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన
విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి