తవణంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – వృద్ధురాలు మృతి
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-30:చిత్తూరు–అరగొండ రహదారిపై తవణంపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. గంగవరం మండలం కీళపట్ల గ్రామానికి చెందిన టి. మునీంద్ర తన నాన్నమ్మ టి. నారాయణమ్మ (వయసు 74, భర్త…
ఏసీబీ వలలో కల్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామి – లంచం తీసుకుంటూ పట్టుబాటు
అనంతపురం జిల్లా మన న్యూస్:- కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి చీకటి ఛాయలు తెరుచుకున్నాయి. కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిపై ఫిర్యాదులు రావడంతో, అతనిపై ఎప్పటినుంచో కన్నేసిన ఏసీబీ అధికారులు చివరికి ట్రాప్ వేసి పట్టుకున్నారు.పక్కా…
ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది
ఉరవకొండ, మన న్యూస్ : ఒకే వ్యక్తి మరణానికి రెండు వేర్వేరు రాష్ట్రాల్లో మరణ ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయన్న విచారణ ఉరవకొండ మండలంలో బయటపడింది. అధికారులు విధివిధానాలు పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సంఘటన ఆరోపణలను తెస్తోంది. ఘటన వివరాలు:అనంతపురం…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముడు ట్రాక్టర్ల పట్టివేత.
మన న్యూస్, నారాయణ పేట :-మత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోర్లోని భావించి వారు ఆక్రమంగా తరలిస్తున్న ముడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు మద్దూరు ఎస్ఐ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా…
మానవపాడు క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఒక్కరికి గాయాలూ
మనన్యూస్,జోగులాంబ గద్వాల:మానవపాడు 44వ. జాతీయ రహదారిపై శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:30 నిమిషాల సమయంలో జరిగింది పూర్తి సమాచారం:- నాగర్ కర్నూలు జిల్లా కోడేర్ మండలం మైలారం తండాకు చెందిన కృష్ణ 28 సం ఏపీ కర్నూలు పట్టణంలోని…
మర్డర్ కేసు లో వీడిన మిస్టరీ, నలుగురు నిందితులు అరెస్ట్
అక్రమ సంబంధమే హత్యకి కారణమని తేల్చిన పోలీసులు. మనన్యూస్,జోగులాంబ గద్వాల:19-04-2025 మధ్యాహ్నం గట్టు మండలం బసాపురం శివారులో ఇంకుడు గుంతల కొరకు పనులు చేసే దగ్గర మట్టి కుప్ప నుండి దుర్వాసన వచ్చి పరిశీలించగా గుర్తు తెలియని శవం అనుమానస్పద స్థితిలో…
పెద్దపల్లి పావనం పల్లి మధ్య శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పోస్టుమార్టం నిమిత్తమై గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు మల్దకల్ ఎస్సై సెల్ : 8712670295 సంప్రదించగలరుఎస్సై.నందీకర్మల్దకల్ మండలంగద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 27 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని పెద్దపల్లి పావనం…
పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.
Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను…
ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళతక్షణమే స్పందించిన స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది
మనన్యూస్,కామారెడ్డి జిల్లా:పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంఘటనలో,బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు.పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత గారు,కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు…
హత్య చేసిన కొడుకు అరెస్ట్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:– తండ్రిని హత్య చేసిన కుమారుడు నాగరాజు ను అరెస్ట్ చేసినట్లు సీఐ హనుమంతప్ప తెలిపారు. సిఐ హనుమంతప్ప కథనం మేరకు ఎస్ఆర్ పురం మండలం డి ఆర్ ఆర్ పురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మందిడిని అతని…