ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు
ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను…
ట్రాక్టర్ ఢీకొని…. ఓ వ్యక్తి మృతి…
మన న్యూస్: ట్రాక్టర్ డికొని వ్యక్తి మృతి చెందిన ఘటన భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం 10గంటలకు చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం పట్టణానికి చెందిన నీల ఇస్తారి (55)సైకిల్ పై సినిమా టాకీస్ చౌరస్తా నుండి గాంధీ…