బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు – ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కి టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ వినతి

పూతలపట్టు, మన న్యూస్, మే 9:పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన తవనంపల్లి, బంగారుపాలెం, ఐరాల, యాదమరి, పూతలపట్టు మండలాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు ఏకంగా…

దుర్గాడ శివాలయంలో భాను సప్తమి పూజలు

గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు,…

మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు…

తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..

Mana News :-  తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…

నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025

Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత…

స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి…

Maha Bhakthi Channel Event Organized In a Grand Manner

Mana News:- The inauguration ceremony of Sivoham and Maha Bhakti Channel, organized by Mahanews at the Sri Dashavatara Temple Grounds near Kaja in Guntur district, was celebrated with grandeur. The…

Rock Star Manchu Manoj as Special Guest at Chandragiri Jallikattu Festival

Mana News;- Star hero Manchu Manoj was the special guest at the grand Jallikattu festival held in the Chandragiri constituency of Tirupati. Fans of TDP, Janasena, and NTR gave him…

You Missed Mana News updates

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోటీల్లో  జాగృతి అభ్యుదయ సంఘంనకు రాష్ట్ర స్థాయి ప్రధమ, తృతీయ బహుమతులు రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ  చేతుల మీదుగా బహుమతులు పంపిణీ…
రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబే….. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
గూడూరులో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో “వెన్నుపోటు” దిన కార్యక్రమం
రాపూరులో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం