దళితుల పక్షాన దళిత ప్రజా సమితి…
కాకినాడ జిల్లాలో ప్రధాన కార్యాలయం ప్రారంభం.. దళిత ప్రజా సమితి వార్షికోత్సవం కరపత్రం ఆవిష్కరణ.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- రాష్ట్రవ్యాప్తంగా దళితుల పక్షాన్న దళిత ప్రజా సమితి ఉద్యమిస్తుందని దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ అన్నారు.…