Category: ఆంధ్రప్రదేశ్

సింగరాయకొండ మండల వైసీపీ అధ్యక్షుడిగా మసనం వెంకట్రావు

మన న్యూస్ సింగరాయకొండ:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 6 మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులను కేంద్ర కార్యాలయం నియమించింది.సింగరాయకొండ మండలానికి మసనం వెంకట్రావు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి…

స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా ASCEND 2025 సెలెబ్రేషన్స్

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ASCEND-2025 సెలెబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ లలిత అధ్యక్షతన జరిగిన ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా దామచర్ల జయలక్ష్మి హాజరై తన సందేశం ద్వారా…

ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి నివాళి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ముస్లిం సోదరులు ఈ రోజు జుమ్మా నమాజ్ అనంతరం ప్రార్థనలో ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లు ధరించి కాశ్మీర్ పెహర్గాన్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 మంది అసువులు బాసిన వారిని…

ప్రజల సమస్యల పరిష్కారానికి సమగ్ర ఉద్యమం ప్రారంభం—విజయజ్యోతి.

కడప జిల్లా: మన న్యూస్: ఏప్రిల్ 26: విజయవాడలోని A1 కన్వెన్షన్ హాలులో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు విజయజ్యోతి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అహ్మదాబాద్ డిక్లరేషన్ నేపథ్యంలో రాబోయే 40 రోజుల విస్తృత…

మౌలాలి సేవలు అభినందనీయం— పేర్ల జనార్దన్ రావు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్కేబి బ్రాయిలర్ చికెన్ సెంటర్ మౌలాలి తన మానవత్వాన్ని చాటుకొని ఒక నెల రోజులపాటు చలివేంద్రం వద్ద మంచినీటిని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి శుక్రవారం…

జాతీయ ఆహార భద్రత మిషన్, పప్పు దినుసులు, అవగాహన కార్యక్రమం—ఎం నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 26: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలం టక్కోలు రైతు సేవా కేంద్రం నందు నూనె గింజల అభివృధి పథకం మరియు జాతీయ ఆహార భద్రత మిషన్ చిరు ధాన్యాలు,పప్పు దినుసులు,…

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం—CI రాజగోపాల్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: కడప జిల్లా SP E. G. అశోక్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు మైదుకూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ జి. రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ M.రాజగోపాల్, SI…

మలేరియా అంతం మనతోనే-డాక్టర్ శ్రీలక్ష్మి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మలేరియా మహమ్మారి అంతం మనతోనే అవుతుందని జై అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎస్ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ టి వీరన్న…

వక్ఫ్ సవరణ చట్టం పై అవగాహన వీధి సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలు మేరకు వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన కరపత్రాలు పంపిణీ…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ నిరసన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పెహల్గామ్ ఉగ్ర దాడిలో అమరులైన వారికి కన్నీటి వీడ్కోలు తెలపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జన సైనికులు మూడు రోజులు పాటు కన్నీటి వీడ్కోలు అనే కార్యక్రమం చేపట్టారు.దీనిలో…