అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి..ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో…

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి యువకుడి ఆత్మహత్య.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, జీవితం పై విరక్తి చెంది ఓ యువకుడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజాంసాగర్ లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని బంజపల్లీ గ్రామానికి చెందిన అంద్యాల…

హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ లో హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. బీడీలమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి 20 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు సాయంత్రం…

బేడీల మైసమ్మను దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకాలు, ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపు నిర్వహించరు.భక్తులు తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు.…

గోర్గల్ లో ఘనంగా బోనాల పండుగ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో గల బీడీల మైసమ్మకు ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు బోనాలను అందంగా అలంకరించుకుని భాజా భజంత్రీలతోని బీడీల మైసమ్మ వద్దకు చేరుకొని ప్రదక్షిణ నిర్వహించి మైసమ్మకు ఓడి…

ప్రతి గుంటకు సాగు నీటిని అందిస్తాం.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

మన న్యూస్,నిజాంసాగర్:- జుక్కల్,యాసంగి సీజన్ లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ప్రతి గుంటకూ పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల…

అఖండ హరినామ సప్తాహా”కు అపూర్వ స్పందన..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం ముగిసిన అఖండ హరినామ సప్తాహా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.శనివారం ఉదయం బాజా భజంత్రీలతో మహిళలు నిండు కలుషాలతో వెంట రాగా విటలేషుని పల్లకి సేవ శోభ యాత్ర…

కాటేపల్లి లో ఘనంగా గాథ పూజ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అఖండ హరినామ సప్తాహా లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాసప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్ , సరోజ…

యాసంగిలో పూర్తిస్థాయిలో పంటలకు నీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్‌ ఆయకట్టు కింద యాసంగి సీజన్‌లో సాగు చేస్తున్న పంటలకు పూర్తిసాయిలో నీరు అందిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న నీటిని, డిస్టిబ్యూటరీ తూముల ద్వారా…

మహంతేశ్వర మఠంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///