Author: RAHEEM

నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,డ్రగ్స్,షీ టీమ్స్ పై అవగాహన..

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షుడు మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపదసమయంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా లబ్ది పొందు తూ మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్ అన్నారు.మండల కేంద్రంలోని…

తల్లిపాలు అమృతంతో సమానం: సీడీపీఓ సౌభాగ్య

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్‌ఖాన్‌పల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు,…

ఐకేపీ ఏపీఎంకు ఘన వీడ్కోలు – సేవలు చిరస్మరణీయం

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఐకేపీ వ్యవస్థలో గత పదేళ్లుగా ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎంగా విశిష్ట సేవలందించిన రాంనారాయణ గౌడ్ బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఐకేపీ కార్యాలయంలో ఆయనకు…

కాటేపల్లి లో భూభారతి సర్వే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా గిర్దవార్ చండూరి అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల కాటేపల్లి గ్రామంలో జరిగిన భూభారతి రెవిన్యూ సదస్సులో 10మంది రైతులు తమ…

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జుక్కల్ నేతలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలానికి చెందిన జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కలిశారు.ఈ సమావేశంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మల్లూరు…

పంచాయతీ భవనం పూర్తి -ప్రారంభించేదన్నడో

మన న్యూస్,నిజాంసాగర్(జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సుమారు రెండు సంవత్సరాల క్రితం అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికీ ప్రారంభించకపోవడం బాధాకరం.లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ భవనం వినియోగంలోకి రాకపోవడంతో,ప్రస్తుతం పాత చావిడిలోనే పంచాయతీ…

అర్హులందరికీ రేషన్ కార్డుల పంపిణీ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

మన న్యూస్,*నిజాంసాగర్*( జుక్కల్ ) అందరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన శనివారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి తండా లో ఆ జీపి కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్…

విద్యార్థులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేయాలి- నోడల్ అధికారి షేక్ సలాం

మన న్యూస్,కామారెడ్డి ,బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నోడల్ అధికారి షేక్ సలాం శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమై విద్యా ప్రమాణాలు,అడ్మిషన్ల పురోగతి, మౌలిక వసతుల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు:అడ్మిషన్ల సంఖ్యను…

వర్షాకాలంలో జాగ్రత్త తప్పనిసరి – సీజనల్ వ్యాధులపై అవగాహన

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్): వర్షాకాలం రాగానే వివిధ రకాల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…