Author: RAHEEM

మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్‌ (జుక్కల్‌):జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించేందుకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (MRPS) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను జుక్కల్‌ ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌…

దసరా శుభాకాంక్షలతో పాత స్నేహానికి కొత్త ఊపిరిడీజీపీ బీ శివధర్ రెడ్డిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పండుగలు బంధాలను మరింత బలపరుస్తాయి — అదే విషయాన్ని నిరూపించింది రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ బీ శివధర్ రెడ్డి,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలయిక.శనివారం ఎమ్మెల్యే కాంతారావు దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి డీజీపీని…

వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు..తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం పూలమాల వేసి నివాళులర్పించారు.మహాత్మా గాంధీ…

నిజాంసాగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు – మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.అనంతరం ఆయన…

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ పూలమాల వేసి మహాత్మునికి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ –…

దసరా సందర్భంగా ఆయుధ పూజ,వాహన పూజ నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విజయదశమి పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు దంపతులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి ఏడాది దసరా పర్వదినాన సంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే ఈసారి కూడా ఆయుధ…

ఎంఈవోగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండల విద్యా అధికారిగా (ఎంఈఓ) వెంకటేశ్వర్లు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన ఎంఈఓ అమర్ సింగ్ గత నెలలో పదవీ విరమణ చేయగా, వారి స్థానంలో…

ఐకెపి,సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశనుసారముగా ఖరీఫ్ 2025-26 సీజన్ లో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి, నర్వ,మల్లూర్ తాండ,మాగి,సుల్తాన్ నగర్,కోమలాంచ,గాలిపూర్, గిర్నితాండ,మర్పల్లి,ఐకేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ బిక్షపతి కాంటాకు పూజ చేసి…

డాక్టర్ బాలాజీకి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఘన సన్మానం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే…

మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన – ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన క్యాంపు కార్యాలయంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు…