సొసైటీల్లో అందుబాటులో జీలుగ విత్తనాలు.మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్, మల్లూరు సహకార సంఘాల్లో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి అమర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీ పై…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ప్రత్యేకాధికారి ప్రశాంత్ రెడ్డి నర్వ, తుంకిపల్లి, గాలిపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు వేగవంతంచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో…
ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతా..సీఎం
మన న్యూస్,హైదరాబాద్ మే 23,ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో…
నిజాంసాగర్ వరద గేట్లు పరిశీలన..రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను గురువారం రాష్ట్రస్థాయి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటకృష్ణ పరిశీలించారు.వర్షాకాలం దగ్గర పడుతున్నందున గేట్లు మొరాయించకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఉన్న 48 వరద…
సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతుంది..
మన న్యూస్,నిజాంసాగర్ , ( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ…
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ –ప్రొసీడింగ్ ఫారాల పంపిణీ ..
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి,మల్లూరు తాండ, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..మండల ప్రత్యేక అధికారిని ప్రమీల
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారిని ప్రమీల అన్నారు.నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా…
కష్టపడిన కార్యకర్తలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది..మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని మగ్ధంపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ అధ్యక్షులు అజయ్,ఉపాధ్యక్షులు మోయిన్…
బూర్గుల్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఎన్నిక..
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు బూర్గుల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి, జగన్నాథ్ పల్లి,లింగంపల్లి గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి ముగ్గు వేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…