కాంగ్రెస్ హయాంలో నన్న జుక్కల్ నియోజకవర్గంకు మంత్రి పదవి దక్కేనా ?
మన న్యూస్,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు జరుగుతున్న వేళ జుక్కల్ కు మంత్రివర్గంలో చోటు దక్కేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
గ్రామాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామంలో 4 సీసీ టీవీ కెమెరాలు గ్రామస్థులు అందరూ కలిసి ఏర్పటు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు లేని గ్రామాలలో ప్రజలందరూ ఏకమై…
ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని ధర్నా..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు మా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా చౌరస్తా నుంచి అంబేద్కర్ బస్టాండ్ నుంచి తహసీల్దార్…
కుస్తీ మే సవాల్
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు.జాతర ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా,ఉత్కంఠగా సాగాయి.ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక,…
ఆనంద ఉత్సవాలల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 1999–2000 బ్యాచ్ పదో తరగతి పూర్తి చేస్తుకొని 25 తరువాత విద్యార్థులు ఒక్కచోటకలుసుకున్నారు.తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తోటి మిత్రులతో…
పాడిపంటలు చల్లంగా ఉండాలని చూడాలమ్మ..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా బోనాల పండుగను గ్రామ ప్రజలు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు ప్రతి…
జీలుగ విత్తనాల పంపిణీ.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం విత్తనాలను రాయితీ పై ఇస్తుందన్నారు.30 కిలోల బస్తా…
రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం ద్వారా రైతుల కోసం సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో రైతులకు…
అక్రమంగా మొరం తరలిస్తున్న జెసిబి, ట్రాక్టర్లు పట్టుకున్న ఎస్ ఐ శివకుమార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న 8 ట్రాక్టర్లు,1 జెసిబి ని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకార౦ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం…
నాణ్యతమైన విత్తనాలను విక్రయించాలి.. ఏవో నవ్య
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్నగర్ మండలంలోని గాలిపూర్,కోమలంచ, గ్రామాలల్లోని విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిణి నవ్య తనిఖీ చేశారు.అనంతరం దుకాణాలల్లో విత్తన నిల్వలు, స్టాక్ రిజిస్టర్,ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణాలల్లో నాణ్యమైన విత్తనాలను…