Author: RAHEEM

జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత ఇందిరమ్మ ఇళ్లును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు గుడాల్వర్ సవిత…

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామ శివారులో గల గుల్ గెస్ట్ హౌస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్ ఐ శివకుమార్ పర్యవేక్షించారు.వాహనదారుల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఇన్స్యూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్…

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగృహంలో కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రిని భగవంతుడి ఆశీస్సులతో…

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి.. ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి,ఎంపీవో అనిత రెడ్డి,హౌసింగ్ ఏఈ సమీనా లు కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు…

గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ…

అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే ఆమోదయోగ్య మైన పాలన..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అర్హులందరికి రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని రేషన్…

కన్నుల పండగ – భీమన్న దేవునికి బోనాలు..

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) భక్తులకు కోరిన కోరికలను తీర్చి వెన్నంటి కష్టాలను తొలగించి ఆదివాసీల కలియుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్‌పోడ్ కులస్తులు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని…

ఘనంగా భీమన్న దేవుని ఉత్సవాలు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా నాయకపోడ్ కులదైవం భీమన్న దేవుని ఉత్సవాలు మొహమ్మద్‌నగర్ మండలంలోని కోమలాంచ గ్రామంలో భీమన్న గుడి వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు గోదావరి నది ఉపనదైన మంజీరా నదికి…

జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో కెన్ క్యారియర్ పూజ..

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ )నవంబర్ 3, నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీ లో సోమవారం కెన్ క్యారియర్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వైస్ ప్రెసిడెంట్వేణుగోపాల్ రావు,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఎండి.షాదుల్లా, బోధన్…

రాష్ట్ర సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఘన సన్మానం-

మన ధ్యాస, కామారెడ్డి: నవంబర్ 2,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సలహాదారుడిగా కేబినెట్ హోదాతో నియమితులైన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే బాన్స్‌వాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి…