300 కోట్లతో జుక్కల్ అభివృద్ధి బాట… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గం 300 కోట్లతో ఇంకా అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ మండల కేంద్రానికి…