Author: NAGARAJA

అరగొండ లో మెగా పేరెంట్ మీటింగ్ ఘనంగా నిర్వహణ

తవణంపల్లి జూలై 24 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమం 24.7.26 తేదీన అరదొండ బాలుర ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక…

పల్లెనిద్ర కార్యక్రమంలో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు భద్రతపై అవగాహన

తవణంపల్లి జూలై 24 మన ద్యాస (నాగరాజ సరకింటి) ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్‌ఐ రమేష్ బాబు మరియు…

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు శాతం పెంచండి. జిల్లా సమన్వయకర్త జయప్రకాష్ నాయుడు.

చిత్తూరు జూలై 17: మన ద్యాస ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాల షెడ్యూల్ ను 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ ను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చిత్తూరు నందు ఓపెన్ స్కూల్ సొసైటీ…

బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణానికి భూమిపూజ- ధైర్య స్పర్శ కార్యక్రమంలో మరో ముందడుగు.

పూతలపట్టు జులై 10 మన ద్యాస (నాగరాజ. ఎస్ ) |పూతలపట్టు మండలంలోని ఎస్.వి.సిటీం జనీరింగ్ కళాశాల సమీపంలోని రైల్వేఅండర్ బ్రిడ్జి ప్రాంతంలో, యువతకు శ్రీ డలను ప్రోత్సహించే ఉద్దేశంతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణానికి భూమిపూజ చిత్తూరు డిఎస్పి వెంకటరమణ…

నేటి నుండి దిగువమాఘంలో మహాభారత యజ్ఞం

తవణంపల్లి, జులై 2 మనద్యాస (నాగరాజ సరకింటి ) మండలంలోని దిగువమాఘం గ్రామం బహుదా నది ఒడ్డున వెలసిన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వారి దేవస్థానంలో మహాభారత యజ్ఞం శుక్రవారం నుండి ప్రారంభం అవుతుందని ఆలయ ధర్మకర్త ఆర్. ఉమాపతిరెడ్డి…

మంగళ్ విద్యాలయ విద్యార్థుల విశేష ప్రతిభ – రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు*

పూతలపట్టు జూలై 1 మన ధ్యాస (నాగరాజ సరకింటి ) పూతలపట్టు మండలం, పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఎంసెట్ –2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరోసారి పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సంవత్సరం నిర్వహించిన ఎంసెట్ –2026 పరీక్షలో…

నేడే పల్స్ పోలియో కార్యక్రమం.

పూతలపట్టు జూన్ 27 మన ద్యాస (నాగరాజ. ఎస్ ) 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలుతప్పనిసరి… పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత.” పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్ రేపు ఉదయం 7:30…

అర్ధగిరి ‘గిరి ప్రదక్షణ’ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

తవణంపల్లె, జూన్ 26 మనద్యాస(నాగరాజ. ఎస్ ) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేస్వామి దేవస్థానంఅభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న గిరి ప్రదక్షణ రోడ్డుకు శుక్రవారం లాంచనంగా భూమిపూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.

తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…

జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు ఆటోలకు స్టికర్లు పంపిణి చేసి అతికించిన ఎస్ ఐ,జి. రమేష్

తవణంపల్లి జూన్ 04 మన ద్యాస జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో బాగంగా తవనంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆటోలకు స్టికర్ లు పంపిణి చేసి అంటించిన ఎస్ ఐ జి . రమేష్ జిల్లా…