తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జగన్నాథం.
తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టీ. జగన్నాథం, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…
శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు రధోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం 1,36,396=00 రూపాయలు.
బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా…
పుష్ప పల్లకిపై ఊరేగిన మొగిలీశ్వరుడు.ఉభయదారులుగా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్.
బంగారుపాళ్యం మార్చ్ 03 మన న్యూస్ బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలీశ్వర స్వామిమహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా పదో రోజు సోమవారం అత్యంత వైభవంగా పుష్పల్లికి సేవ నిర్వహించారు.ఈసేవకు ఉభయదారులుగా బొమ్మాయిపల్లికి చెందిన ఈశ్వర్ నాయుడు,నలగాంపల్లి కళ్యాణ్ లు వ్యవహరించారు. వాహనానికి…
గత 40 సంవత్సరాలుగా మొగిలి బ్రహ్మ రథోత్సవాన్ని నడుపుతున్న నరసింహారాజు.
బంగారుపాళ్యం మార్చ్ 2 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మొగిలి దేవస్థానం నందు వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలిశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వరోజు ఆదివారం బ్రహ్మరథోత్సవాన్ని బెంగళూరుకు చెందిన ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ…
మీ గ్రామాల్లో ఎటువంటి సమస్య ఎదురైన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. పూతలపట్టు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్.
బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం లో శనివారం పాలేరు పంచాయతీ గుడి ప్రక్కనగల కళ్యాణమండపం నందు వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పూతలపట్టు నియోజవర్గ…
స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే అపోలో గ్రూప్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ముఖ్య ఉద్దేశం
తవణంపల్లి మార్చి 1 మన న్యూస్ చిత్తూరుజిల్లాపూతలపట్టుతవణంపల్లి: గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అపోలో గ్రూప్ చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఏర్పాటుచేసిన అక్షయ ధార పథకంలో భాగంగా మండలంలోని గల్లా వాళ్ళ ఊరు…
సీఎం చంద్రబాబును కలిసిన ఎన్.పి.శ్రీనివాస్ మరియు ఎన్ పి జయ ప్రకాష్ నాయుడు
బంగారుపాల్యం మార్చి 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం నల్లగాంపల్లి గ్రామపంచాయతీకి చెందిన టిడిపి నాయకుడు, పారిశ్రామికవేత్త శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలిసి బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నెల్లికాయల డ్రైయింగ్ పరిశ్రమ గురించి వివరించడం…
రంజాన్ సందర్భంగా మంచినీటి కోసం ఎంపీడీవోను కలసిన ముస్లిం సోదరులు.
బంగారుపాళ్యం మార్చి 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మార్చి రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రంజాన్ పండుగ సందర్భంగా, మండలంలోని 10 మసీదులకు చుట్టుపక్కల మసీదులకు వేసవికాలం సందర్భంగా నీటి కొరత ఎక్కువగా…
ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అహ్మద్ కు సన్మాన కార్యక్రమం.
బంగారుపాళ్యం మార్చ్ 1 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన షేక్ ఫిరోజ్ అహ్మద్ కు ముస్లిం ఐక్యవేదిక తరపున శనివారం ముస్లిం సోదరులు సన్మానించి బొకే ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు…
బాస్కెట్ బాల్ క్రీడాకారిణికి ఘన సన్మానం నిర్వహించిన ముస్లిం ఐక్యవేదిక
బంగారుపాళ్యం, మార్చ్ 1 మన న్యూస్ బంగారుపాళ్యం మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్. జాస్మిన్ బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయి జాతీయస్థాయిలో పాల్గొని వచ్చిన సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు షేక్…