ఘనంగా పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు

తవణంపల్లి సెప్టెంబర్ 25 మన ద్యాస తవణంపల్లి మండలంలో పలు గ్రామాలలో ఏకాత్మక మానవతావాది సిద్ధాంతకర్త అంత్యదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భముగా వారి సేవలను స్మరించుకుంటూ సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొందుతూ వారికి…

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్స్ మెడికల్ క్యాంప్

ఐరాల, సెప్టెంబర్ 25 మన ద్యాస ఐరాల, చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నర్వి హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. దీని కోసం వైద్య శిబిరం…

రేపు మండల కేంద్రంలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభం

బంగారుపాళ్యం సెప్టెంబర్ 22 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతుండేవారు.జంబువారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరుగుదొడ్లు నిర్మించినప్పటికి ప్రారంబానికి నోచుకోక అలాగే ఉండిపోయింది…

పూతలపట్టు నియోజకవర్గం. డిపిఓ ఆదేశాలతో తుంబకుప్పంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర.

బంగారుపాళ్యం,సెప్టెంబర్ 22. మన ద్యాస :బంగారుపాళ్యం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య లోపాన్ని గ్రామ మరియు మండల స్థాయి అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం బంగారుపాళ్యం మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్. రవితేజ జిల్లా పంచాయతీ…

వెంగంపల్లిలో ఆరోగ్య వైద్య శిబిరము.

తవణంపల్లి సెప్టెంబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరము ను శనివారం వెంగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరం ద్వారా…

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి పనితీరు అద్భుతం.ఎం మహేష్ స్వేరో,జనసేన నాయకులు,

చిత్తూరు సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించి,అనతికాలంలోనే చిత్తూరు కీర్తిని పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా,పార్లమెంటుకు నిత్యవిద్యార్తిలా క్రమశిక్షణగా హాజరుకావడం,నిరంతరం…

తిరుమలలో అన్నదానంకు 10లక్షల విరాళంశ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు

బంగారుపాళ్యం సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లికి చెందిన శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ను ఘనంగా సత్కరించిన కాణిపాకం దేవస్థానం నూతన చైర్మన్ మణినాయుడు

పూతలపట్టు సెప్టెంబర్ 19 మన ద్యాస కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్‌గా రెండవసారి ఎన్నికైన మణినాయుడు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ని ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే మురళీమోహన్‌…

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన మణి నాయుడు

కాణిపాకం సెప్టెంబర్ 18 మన ద్యాస కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవ సారి ఎన్నికైన మణి నాయుడు వరసిద్ధి వినాయక స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు ఏఈఓ…

స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష.

బంగారుపాళ్యం సెప్టెంబర్ 17 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష బుధవారం…