Author: NAGARAJA

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం దిగివమాగం అమర్ రాజా విద్యాలయంలో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని…

దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ

తవణంపల్లి ఫిబ్రవరి 17 మన ద్యాస తవణంపల్లి మండలం దిగువమాఘం అమరరాజ స్కూల్‌లో ఈరోజు సీబీఎస్సీ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాన్ని ఎస్సై డాక్టర్ నాయక్…

నారా లోకేష్ ఆత్మీయ విందులో ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులు

పూతలపట్టు ఫిబ్రవరి 13 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ నేడు వారి కుటుంబసభ్యులతో కలసి ఉండవల్లి నివాసం ఆవరణలో శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుటుంబసభ్యులకు…

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గా బాల చంద్ర

చిత్తూరు ఫిబ్రవరి 09 మన ద్యాస భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా కార్యదర్శి గా ఎస్ బాలచంద్ర ని నియమిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీశ్వర నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కైలాసం యాదవ్…

కల్లుగీత కార్మికుల సదస్సులో పాల్గొన్న నాయకులు

బంగారుపాళ్యం-ఫిబ్రవరి 08 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు గౌడ్ సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ అధ్యక్షతన మంగళగిరి లో గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాలు నందు ఆదివారం జరిగిన రాష్ట్ర కల్లు గీత కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిలుగా…

నేటి సమాజానికి బౌద్ధం అవసరం.బుద్ధుడు నిజమైన సామ్యవాది పలువురు వక్తలు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరులోని స్థానిక విజయం విద్యాసంస్థ నందు, చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘం, ఆధ్వర్యంలో బౌద్ధం నేటి అవసరం… పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. చిత్తూరు స్థానిక విజయం విద్యా సంస్థ నందు బౌద్ధ దమ్మ…

తవనంపల్లి వైపు ఏనుగుల కదలికలు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక!

తవణంపల్లి ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరు జిల్లా సంతపేట చెరువు పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందినట్లు తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏనుగులు తవణంపల్లి మండలం వైపు కదులుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.…

విద్యాంజలి 2.0 కార్యక్రమంలో డిఈఓ.

తవణంపల్లి ఫిబ్రవరి 5 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవణంపల్లి నందు, విద్యాంజలి 2.0 ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే ఎస్ఎంసి చైర్ పర్సన్, కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం…

రీడ్స్ ఆధ్వర్యంలో ఫైడ్ చెస్ ఇన్ ఎడ్యుకేషన్, చెన్నైలో జరిగిన సెమినార్

చిత్తూరు ఫిబ్రవరి 2 మన ద్యాస రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో, ఫైడ్ (వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పాఠశాలలకు అందించే దిశగా ప్రస్తుతం ప్రణాళికలు మరియు చర్చలు రూపుదిద్దుకునే దిశలో కొనసాగుతున్నాయి. ఈ…

ముఖ్యమంత్రిని కలిసిన పూతలపట్టు జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో

పూతలపట్టు ఫిబ్రవరి 01 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు.…