ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీమోహన్
తవణంపల్లి డిసెంబర్ 31 మన ద్యాసరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలం, తవణంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు…