Author: NAGARAJA

మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి ) మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో ఎం.…

నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభలో నివాళులు అర్పించిన జనసేన నాయకులు మహేష్ స్వేరో

ఐరాల మనద్యాస ప్రతినిధి మే 05 (నాగరాజ సరకింటి ) పెద్దలు,సీనియర్ రాజకీయ నాయకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్దకర్మ మరియు సంతాప సభలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ రావు కి నివాళులు అర్పించారు అనంతరం ఆయన…

40 ఏళ్ళ నాటి మాను కూలడంతో మూడిళ్లకు తప్పిన పెను ప్రమాదం

తవణంపల్లి మనద్యాస ప్రతినిధి మే 04 (నాగరాజ సరకింటి ) చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని మాదిగవాడ లో సోమవారం సాయంత్రం గాలి బీభత్సంతో జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ ఆనుకుని ఉన్న 40 ఏళ్ల నాటి పెద్ద…

పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73%.తవణంపల్లి

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి ఏప్రిల్ 30 (నాగరాజ సరకింటి ) ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73% ఉత్తీర్ణత సాధించిందని మండల విద్యాశాఖ అధికారులు హేమలత, మరియు మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ…

గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై రమేష్ బాబు

తవణంపల్లి మనద్యాస ప్రతినిధి ఏప్రిల్ 29 (నాగరాజ సరకింటి ) తవణంపల్లి మండలం నరసింహనపల్లి గ్రామంలో ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై మహాభారతం వంటి సాంప్రదాయ విలువలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి వినియోగం…

ఎగువ తవణంపల్లి గ్రామస్తులకు సామాజిక భాగస్వామ్య బలోపేత అవగాహనా కార్యక్రమం

తవణంపల్లి ఏప్రిల్ 28 మన ధ్యాస తవణంపల్లి మండల పరిధిలోని ఎగువ తవణంపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు సామాజిక భాగస్వామ్య బలోపేత కార్యక్రమం నిర్వహించారు. అలాగే తవణంపల్లి పోలీస్ వారు గ్రామస్తులకు చట్టాల పట్ల అవగాహన…

తవణంపల్లి నూతన ఎస్సైగా జీ రమేష్ బాబు

తవణంపల్లి ఏప్రిల్ 27 మన ధ్యాస చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు తవణంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ఉదయం 09.40 గంటలకు ఎస్సై జి . రమేష్ బాబు పదవి బాధ్యతలు స్వీకరించారు . మండలములో శాంతి భద్రతలను…

ప్రభుత్వ బడిలో చేర్పించండి.

తవణంపల్లి ఏప్రిల్ 22 మన ద్యాస తవణంపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బడి పిలుస్తుంది అనే కార్యక్రమానికి…

అమర రాజా విద్యాలయం లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

తవణంపల్లి, ఏప్రిల్ 18 మన ద్యాస నిరుపేద గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం తన విద్యా ప్రస్థానంలో ఒక విశిష్ట మైలురాయిని చేరుకుంటూ, స్థాపనకు పదేళ్లు పూర్తి…

సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాల్లో అమరరాజా విద్యాలయం అత్యుత్తమ ప్రదర్శన

తవణంపల్లి, 16 ఏప్రిల్ మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టు నియోజకవర్గంతవణంపల్లి మండలం, దిగువ మాఘం గ్రామంలోని అమరరాజా విద్యాలయం 2026 ఏప్రిల్ సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు ఫలితాల్లో విశేష ప్రతిభను కనబరిచి 100% ఉత్తీర్ణతను సాధించింది. ఈ ఫలితాలతో పాఠశాల ఉమ్మడి…