జనసైనికులు పేదలకు అండగా నిలవాలిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతిఃజనసేన 35వ డివిజిన్ నాయకులు డాక్టర్ హరికృష్ణా రాయల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రైల్వేకాలనీలోని వార్డు సచివాలయం ఆవరణలో ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ శిభిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి…