Author: mananews

రామ్ చ‌ర‌ణ్ మరిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃగ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రుయా ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణలో తిరుప‌తి రామ్ చ‌ర‌ణ్ యువశ‌క్తి స‌భ్యులు గురువారం మ‌ధ్యాహ్నం అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పేద‌ల‌కు అన్న‌దానం పంపిణీ చేశారు. రామ్ చ‌ర‌ణ్ ఆయురారోగ్యాల‌తో మ‌రిన్ని…

నెల్లూరులో మున్సిపల్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్, శోధన్ నగర్ మున్సిపల్ పార్క్ స్థలాన్ని గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నందిమండలం భాను…

MRPS కర్నాటక రాష్ట్ర కార్యవర్గ సమావేశం…ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ మంద కృష్ణ మాదిగ గారు…

మనన్యూస్:కర్నాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకోవడానికి బెంగుళూర్ లో రాష్ట్ర కార్యవర్గ సదస్సు జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.కర్ణాటక రాష్ట్ర…

పదవ తరగతి పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు ప్రయత్నిస్తున్న నిందితుల అరెస్టు.

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్…

జాతీయ మానవ హక్కుల జిల్లా కమిటీ నియామక పత్రాలు అందజేంత

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ నేషనల్ చైర్మన్ మమ్మద్ యాసిన్,తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారంగా కామారెడ్డి జిల్లా చైర్మన్ మర్రి మహిపాల్ జనరల్ సెక్రెటరీ విజయ భాస్కర్ రావు కన్వీనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మెంబర్స్…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్…

అల్లా ద‌య ముస్లీంలంద‌రిపై మెండుగా ఉండాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃరాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లీం సోద‌రుల‌కు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమ‌హల్ లో బుధ‌వారం సాయంత్రం న‌మాజ్ అనంత‌రం ఇప్తార్ విందు జ‌రిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ‌, వ‌క్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంల‌కు ఇచ్చారు.…

మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

మనన్యూస్,నారాయణ పేట:ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ.రవి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేతలు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, బి.చంద్రకాంత్…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి…

ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలునష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి ఎండిన పంట పొలాలను పరిశీలించినమాజీ వ్యవసాయ శాఖ మంత్రి

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలనియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు…