Author: mananews

సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలి

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ప్రజలకు, యువకులకు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అపరిచిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని, ఐ పీ ఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడరాదని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా…

వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని మర్యాద పూర్వకంగా కలసి సత్కరించిన బిజెపి నాయకులు

మన న్యూస్, వెదురుకుప్పం :- ఈరోజు వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని బిజెపి మండల అధ్యక్షుడు B.అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కలసి దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమత్…

వైసిపి నాయకులు మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:ఆచారి వీధి లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును పర్వత రెడ్డి…

ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్ మనన్యూస్,పిఠాపురం:దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారు నుండి రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్. గుణశేఖర్ మరియు అతని వ్యక్తిగత డ్రైవర్ శివ…

నెల్లూరు రూరల్ కోడూరుపాడు 43వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలో 43వ రోజు మంగళవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం 1వ డివిజన్, కోడూరుపాడు కొత్త సంఘం నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో…

నెల్లూరు రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలోని 30 మరియు 31వ డివిజన్ లలో స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపనలు చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…

కేసులకు బెదిరే ప్రసక్తే లేదు”మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి.ఈ…

నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే సత్యప్రభుతోనే సాధ్యం నియోజకవర్గ అభివృద్ధికి 15 కోట్ల 83 లక్షలు…

మనన్యూస్,శంఖవరం:ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజక వర్గంలో వివిధ రోడ్ల నిర్మాణమునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 15 కోట్ల 83 లక్షల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న…

ఏపీ మోడల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అవగాహన సదస్సు

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంఖవరం నందు తేదీ 27 వ తారీకున గురువారం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసు అవగాహన సదస్సు ఉదయం 9…

ఒమ్మంగి గ్రామంలో ముదునూరి పర్యటన.వైకాపా కార్యకర్తకు ఆర్థిక సహాయం

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లాప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు దార నూకరాజు చేతికి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు పరామర్శించి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకుని…