Author: mananews

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…

తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల…

టిడిపి ప్రభుత్వం చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ఆదారాలతో సహా వివరించిన వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైసీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు టీడీపీ చెబుతున్న అబద్దాలను వివరించారు…. శాసనమండలి సాక్షిగా టిడిపి నేతలు.. చెప్పిన…

ఆవిర్భావ సభను విజయవంతం చేసినకార్యకర్తలకు కృతజ్ఞతలు,,జనసేన పార్టీ నాయకులు ఓదూరి

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బలమైన కార్యకర్తలు గల పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త…

ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,వింజమూరు:పట్టణంలోని ప్రసన్న రెడ్డి నగర్ లో వేంచేసి యున్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ కమిటీ సారథ్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి గుంటూరు వారిచే నిర్వహిస్తున్న…

కోటి రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను, అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,వింజమూరు:వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ, కార్పొరేట్ వైద్యశాలలలోవైద్యం అందించుకొని, తమ సొంత నగదును ఖర్చు చేసుకున్న సుమారు 78 మంది బాధితులకు సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత…

మార్చి నెల ముగియకుండానే, భానుడు భగ భగలు,

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న టెక్కిరైడ్ చలివేంద్రాలు. మనన్యూస్,ఎల్ బి నగర్:టెక్కిరైడ్ గత 5 సంవత్సరాలుగా కొత్తపేట, మందమల్లమ్మ బస్స్టాప్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. టెక్కిరైడ్ సభ్యులు మంచి సేవ దృక్క్పధంతో చల్లటి మజ్జిగ మరియు మంచి…

టిపి గూడూరు మండలంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన”

మనన్యూస్,సర్వేపల్లి:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పేడూరు గ్రామంలో ఆదివారం ఉదయం పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా…

ఆత్మకూరు లో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,ఆత్మకూరు:దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ.ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది.నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి…

రామతీర్ధం బీచ్ పర్యాటక అభివృద్ధికి శ్రీకారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మనన్యూస్,కోవూరు:నియోజకవర్గంలోని రామతీర్ధం, మైపాడు బీచ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఉదయం పాల్గొన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…….…