ఇంజెక్షన్ వికటించి నాలుగేళ్ళ బాలుడు మృతి

మనన్యూస్,శేరిలింగంపల్లి:చందా నగర్ వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినా ఘటన
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పటల్ లో జరిగింది పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లాకు చెందిన రాజు, సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ (4)తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్ర పురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు అయితే
చిన్నారి జాన్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయం లో చందానగర్ లోని విష్ణు పారమిత ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగ
బాలుడిని పరిశీలించి మందులు రాసి ఇచ్చిన డ్యూటీ డాక్టర్ మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన బాలుడి తండ్రి రాజు ఆలోపే డ్యూటీలో ఉన్న నర్సు మరో ఇంజెక్షన్ చేసిన కొద్ది సమయం లోనే
ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని బంధువుల ఆరోపిస్తున్నారు అయితే వైద్యుల నిర్లక్షం వల్ల బాలుడు చనిపోవడం తో బాలుడి కుటుంబ సభ్యులు
హైదరాబాద్, ముంబై నేషనల్ హైవేపై అందోళనా చేపట్టగా
చందానగర్ సీఐ పాలవెల్లి, ఎస్సై ఆంజనేయులు, పోలీసు సిబ్బంది బాలుడి కుటుంబ సభ్యులకు
నచ్చజెప్పి ధర్నాను విరమింప చేసిన చందానగర్ పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందనీ అన్నారు

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి