ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ

Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…

ఏఆర్‌ రెహమాన్‌కు అస్వస్థత

Mana News, చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ…

తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ

Mana News, Tirupati :- పాఠశాలలో విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసిన తోటి విద్యార్థి.. బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ . విద్యార్థినిని రెండవ అంతస్తు…

హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్.. సర్వత్రా విమర్శలు

Mana News :- ఎందరినో బలి తీసుకుని, ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారిపై,వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బెట్టింగ్ యాపులను ప్రమోట్…

90ఎం.ఎల్ బ్యాచ్ మీ ఆటలు ఇక సాగవు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పెనుమూరు , మన న్యూస్ :-…….90 ఎం.ఎల్ బ్యాచ్ కు ఇకపై మీ ఆటలు సాగవని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు.శనివారం పెనుమూరు మండలంలో గ్రీవెన్స్ సెల్ లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అలాగే ప్రజా సమస్యల…

రోడ్డు ప్రమాదంలో చెన్నిపాడు వాసి మృతి..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మార్చి 15:- జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ ఉండవెల్లి : ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ రవి రెడ్డి శనివారం రాత్రి 8.30…

ఆదాల ప్రభాకర్ రెడ్డి ను సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు

మనన్యూస్,నెల్లూరు: పవిత్ర రంజాన్ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని వైసీపీ చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించి ముందస్తు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం…

అన్నదాత సుఖీభవ అంటూ 137 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 137 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.137…

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం -పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు

పిఠాపురం మార్చి 15 మన న్యూస్ :- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,…

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

Mana News :- శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్‌ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్,…

You Missed Mana News updates

విభిన్న ప్రతిభావంతుల ఎంపిక కార్యక్రమం
కుప్పంలో ఘనంగా విశ్వకర్మ జయంతి
అప్పసముద్రం ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు – తక్షణ సాయం అందజేత…గాయపడిన తొమ్మిది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు…
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.
మంగమ్మ గారి పెద్దకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు….
అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు