ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా నడుపుతున్న బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి

ఐ టీ డీ ఏ పిఓ రాహుల్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా మణుగూరు మండలం లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు , గిరి గిరి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు,ఫైనాన్స్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, అటువంటి వాడిపే తక్షణమే చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడిఎ పిఓ రాహుల్ కు… మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త , లాయర్ కర్నె రవి సోమవారం ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కర్నే రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా కొన్ని ప్రయివేటు బ్యాంకులు వెలుస్తున్నాయి, గిరి గిరి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు,మహేంద్ర ఫైనాన్స్ ఇలా రకాల యాజమాన్యాలు పేద ప్రజలను మధ్య తరగతుల బలహీనతలు ఆశ్రయగా చేసుకొని.. వారికి లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని పివో రాహుల్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఫలితంగా ఎందరో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, మహిళలు వారి తాళిబొట్లు అమ్ముకుంటున్నారని, వడ్డీలు కట్టలేక ఇల్లు భూములు ఇలా పలు రకాల స్థిర చరస్తులు అమ్ముకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏజెన్సీలో జరిగే ఈ అక్రమ ఫైనాన్స్ లు అనుమతులు లేని బ్యాంకులను తక్షణమే సీజ్ చేయాలని, వాటి యాజమాన్యాలపై చట్టారిత్ర కఠిన చర్యలు తీసుకోవాలని కర్నె రవి కోరారు.

  • Related Posts

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    నర్వ ఏప్రిల్ 24:- మన న్యూస్ :-ధరణి తో సాధ్యం కాని ఎన్నో భూ సమస్యలకు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.…

    పాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

    శేరిలింగంపల్లి 23ఏప్రిల్ మన న్యూస్:-  కొండాపూర్ డివిజన్  పరిధిలోని  గచ్చిబౌలి లో గల ప్రభుత్వ ప్రైమరీ  హై స్కూల్ ఆవరణలో సిఎస్ఆర్  నిధులతో  రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే నూతన పాఠశాల భవన నిర్మాణం పనులకు జోనల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు