అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిఘన నివాళి”
మనన్యూస్,నెల్లూరు:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి…
పొట్టి శ్రీరాముల త్యాగనిరతని స్ఫూర్తిగా తీసుకోవాలి
మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిరతిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలు లోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో ఆదివారం పొట్టి…
వేవ్ సెలూన్ ఘనంగా ప్రారంభం
మనన్యూస్,హస్తినాపురం:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీకేఆర్ కాలేజ్ రోడ్డు హనుమాన్ నగర్ లో తరుణ్ రెడ్డి,శివారెడ్డి సంయుక్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన వేవ్ సెలూన్ యూనిసెక్స్ ను రంగారెడ్డి అర్బన్ జిల్లా సామ రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం…
ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బడంగ్పేట్ బ్రాంచ్ ప్రారంభం
మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క బడంగ్పేట్ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత…
ఘనంగాస్వీటోన్ స్వీట్ షాప్ ప్రారంభోత్సవం
మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ శ్రీ కన్వెన్షన్ హాల్ లో నూతన స్వీటోన్ స్వీట్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి…
ఘనంగా డ్రై ఫ్రూట్ పార్క్ ప్రారంభోత్సవం
మనన్యూస్,పీర్జాదిగూడ:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఎదురుగా బొల్లోజు వేణు గోపాల్, శ్రీదేవి నేతృత్వంలో డ్రై ఫ్రూట్ పార్క్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ షాపు యజమానులతో కలిసి…
నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
మనన్యూస్,నారాయణ పేట:ముడుమల్ గ్రామములో గల నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్…
రేపు ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులు, పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం..!
Mana News :- సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. అలాగే సీఆర్డీయే ఆమోదించిన పనులకు…
పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Mana News :- అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు…
వైఎస్ జగన్ తాజా వ్యూహం-తక్షణ అమలుకు సజ్జల ఆదేశాలు..!
Mana News :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు పూర్తవుతోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అయితే పార్టీ నేతలు కేసులు, అరెస్టుల భయంతో ఇళ్ల నుంచి కదలడం…