నెల్లూరులో త్రిష బ్యూటీ పార్లర్ శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 30: నెల్లూరు, లక్ష్మీపురం వాటర్ ట్యాంక్ దగ్గర త్రిష బ్యూటీ పార్లర్ ను ఆదివారం ఉదయం సినీనటి సంతోషి శ్రీకర్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ….. లక్ష్మీ త్రిష రాజమండ్రి పచ్చి అక్కడే నెలరోజుల పాటు ఉండి ఈ బ్యూటీ కోర్స్ నేర్చుకుని, బ్యూటీ పార్లర్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు .పెళ్లి కావలసిన అన్ని సర్వీసెస్ ఒకే చోట లభించడం అభినందనీయం అని అన్నారు.బ్యూటీ పార్లర్ అభివృద్ధి చెందాలని కోరారు. బ్యూటీ పార్లర్ అధినేత లక్ష్మి త్రిష మాట్లాడుతూ….. మా బ్యూటీ పార్లర్ ప్రారంభానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. మావద్ద బ్రైడల్ మేకప్, ట్రీట్మెంట్, బ్యూటీ సర్వీసెస్, నెయిల్స్ ,ఎక్స్టెన్షన్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్ సర్వీసెస్ కలవు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు కందికట్ల రాజేశ్వరి, షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యా మల్లికా, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు పిండి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం