

తూర్కయంజాల్. మన న్యూస్ :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తూర్కయంజాల్ మున్సిపాలిటీలో నాగార్జున సాగర్ ప్రధాన రహదారికి ఆనుకోని తేజస్విని,సుకన్య నేతృత్వంలో చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బౌటిక్యూ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ వ్యాపారం లో రాణించి మరెన్నో వ్యాపార రంగాల్లో మునుముందుకు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇంకా ముందుకు కొనసాగాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు..