ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి రంగాచారి, ప్రధాన కార్యదర్శి టి అనంత ఆచారి, కోశాధికారి ఎన్ శంకర్రావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ వి కూర్మచారి, ఉపాధ్యక్షులు మురుమళ్ళ పార్వతీ దేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శ్రీను, కలవడం జరిగింది వారికి మన విశ్వబ్రాహ్మణ సమస్యలను వారికి తెలియపరచడం జరిగింది, అయితే మేము పంచ వృత్తులు చేసుకుంటూ జీవనాధారము గడుపుచున్నాము కార్పొరేట్ కంపెనీలు వచ్చి మా తాలూకా పనులు పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని వారికి చెప్పడం జరిగినది అయితే వారి వెంటనే స్పందించి మేమైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కనుక మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని మేము చెప్పడం జరిగింది.వెంటనే వారి స్పందించి మీకు తప్పనిసరిగా కార్పోరేషన్కు నిధులు కేటాయించడం జరుగుతుంది కనుక ఆ విషయంలో మీరు భయపడవలసినటువంటి పని లేదని వారిని చెప్పినారు, కనుక మనకు చాలా ఆనందంగా ఉంది వెంటనే వారికి మన్యం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం యావన్మంది తరపున మీకు హృదయపూర్వక అభినంద అంటూ తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారములు అందించినటువంటి పార్వతీపురం నియోజవర్గ శాసనసభ్యులు బోనాల విజయ్ చంద్ర మనకు చాలా సహాయం చేసినటువంటి వారికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి అభినందన లు తెలియజేసుకుంటున్న, మన్యం జిల్లా అధ్యక్షులు చెరుకూరేశ్వర రావు,

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..